టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం.

0
91

మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డులోని 150 మైలు రాయి సమీపంలో బుధవారం రాత్రి నయారా పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న పుంగనూరు మండలం కదిరినాధునికుంట గ్రామానికి చెందిన రైతు రవీంద్రనాథ్ రెడ్డిని టెంపో ట్రావెలర్ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
SURAKSHA
Dr. A. Koan, IPS: A Guardian of Law and Public Service
Dedicated to strengthening public safety, modern policing, and citizen-centric governance in the...
By Lokeshwari Panthadi 2026-07-18 09:49:04 0 61
Telangana
Reactor Blast at Sigachi Industries Kills Dozens, Halts Operations
Pashamylaram, Telangana - On June 30, 2025, a massive explosion tore through the...
By Bharat Aawaz 2025-07-01 05:42:38 0 1K
Andhra Pradesh
చిత్తూరు ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరణ
చిత్తూరు జిల్లాలో ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించారు....
By Kothuru Murali 2026-05-29 13:20:08 0 78
Business & Finance
Monsoon Boost Expected for Uttar Pradesh's Farm Economy
The southwest monsoon has officially arrived in Uttar Pradesh, bringing widespread rainfall and...
By Navya Sree 2026-07-01 06:03:51 0 78
Telangana
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
వెంకటాపురం గ్రామపంచా యతీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణాన్ని...
By Gujile Ramu 2026-04-22 16:16:07 0 364
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com