పుంగనూరు: అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు
Posted 2026-03-24 08:09:07
0
152
అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో సోమవారం మధ్యాహ్నం నక్కబండ, జగనన్న కాలనీ ప్రజలకు మాదకద్రవ్యాలు, అసాంఘీక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం తెలపాలని, ఇళ్లు అద్దెకు ఇచ్చేవారు ఆధార్ కార్డు తదితర వివరాలు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
RBI Monetary Policy Update – August 2025
RBI Monetary Policy Update – August 2025
The Reserve Bank of India’s Monetary Policy...
వివాహిత అనుమానాస్పద మృతి
భారత్ ఆవాజ్
సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్
వివాహిత అనుమానాస్పద...
ఈదులు గాలిలతో అంటుకున్న గడ్డివాములు...!
భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా చెన్నెరావుపేట మండలం పాపయ్యపేటలో గ్రామంలో ప్రమాదవశత్తు రెండు...
Manipur Strengthens Agriculture and Farmer Development
Manipur continues to strengthen its agriculture sector through modern farming practices, improved...
Raj Kasireddy: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి ఆసుపత్రికి తరలింపు.
రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి అస్వస్థత
విజయవాడ జీజీహెచ్ కు తరలింపు
వైద్య పరీక్షలు...