మదనపల్లెలో ఘర్షణ.. 15 మందిపై కేసు నమోదు.

0
138

మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామం జగనన్న కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై ఇరువర్గాలకు చెందిన సుమారు 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తులసికి చెందిన పశువుల పాక వద్ద ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగిందని, ఈ ఘటనలో పరస్పరం దాడులు చేసుకున్నారని పేర్కొన్నారు. తులసి వర్గానికి చెందిన ముగ్గురు, నూరుల్లా వర్గానికి చెందిన 11 మంది సహా మొత్తం 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

Search
Categories
Read More
Telangana
నేరాలు మాని మారకపోతే పీడీ యాక్ట్ తప్పదు: రౌడీషీటర్లకు హెచ్చరిక.|
హైదరాబాద్ : (భారత్ ఆవాజ్ ప్రతినిధి)  నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా...
By Sidhu Maroju 2026-01-28 19:44:38 0 166
Telangana
రూ. 500 నోట్లను ఉపసంహరిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దు-కేంద్రం |
హైదరాబాద్ : ఈ ఏడాది మార్చినాటికి ఏటీఎం కేంద్రాల నుండి రూ. 500 నోట్లను ఉపసంహరిస్తారనే ప్రచారంలో...
By Sidhu Maroju 2026-01-02 15:43:45 0 161
Andhra Pradesh
హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్తకంఠంతో ఖండించాలి
హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి    • భాష, కులం, ప్రాంతాలకు...
By Rajini Kumari 2026-02-24 16:01:42 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com