మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 

0
231

భారత్ అవాజ్ 

మద్దూర్ మండల్ రిపోర్టర్ 

 

సూర్యమోహన్ 

 

మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 

 

కారు ఆటోను ఢీకొనడంతో పలువురికి గాయాలు

 

 భారత్ అవాజ్ కోడంగల్ నియోజకవర్గం మార్చి 23

 

 

నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం దమ్‌గన్‌పూర్,నాగిరెడ్డిపల్లి 

గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అతివేగంతో అజాగ్రత్తగా వస్తున్న కార్ ఆటో ని డీ కొట్టింది ఆటో లో ప్రయిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి 

ప్రమాదానికి గల కారణం కారు అజాగ్రత్తగ నడపడమే ప్రధాన కారణమని స్థానికులు చెప్తున్నారు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతోసమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆధార్ కార్డు,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు లేని యానాదులను గుర్తించాలి...... జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని...
By Gadiyapudi Narendra 2026-02-12 12:54:39 0 212
Nagaland
Dimapur Smart City Project Picks Up Pace with Green Initiatives
Under the Smart Cities Mission, Dimapur is witnessing a wave of transformation. The...
By Bharat Aawaz 2025-07-17 11:08:28 0 1K
Delhi - NCR
Delhi Weather Update: Temperature crosses 45 degrees Celsius; orange alert issued
The India Meteorological Department (IMD) has issued an orange alert in Delhi due to heatwave...
By Bharat Aawaz 2025-06-10 07:32:32 0 2K
Andhra Pradesh
చింతూరు పోలవరం నిర్వాసితులకు ఐటీడీఏ పీఓ కీలక ప్రకటన.
పోలవరం నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్ సమీక్ష...
By Shyamala Yadagiri 2026-04-23 04:36:13 0 146
Andhra Pradesh
పుంగనూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరులో శుక్రవారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని కూటమి నాయకులు...
By Kothuru Murali 2026-03-14 08:24:39 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com