విశాఖ లో కూటమి నాయకుల మధ్య విబేధాలు

0
248

విశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు అంతా తమదే అనే వ్యూహంతో అధికారం చల యి స్తున్నారని మమ్మలని పట్టించుకోవడం లేదని బిజెపి జన సేన నాయకులు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఐక్యంగా నాయకులు ఉన్నా నియోజక వర్గ స్థాయిలో. గ్రామస్థాయిలో నాయకుల కు కార్యకర్తలకు పోసగడం లేదు. టిడిపి నాయకులు ప్రభుత్వ పతకాలు. లో గాని . ప్రభుత్వ కార్యా లయాలు గాని పనులు. వారే పొందేందుకు. సభలు సమావేశాలకు ఆహ్వానం అందదని . ఇంకా 15 సంవత్సరాలు కూటమిలో అధికారం ఉంటుందని ప్రగల్భాలు పలికే రాష్ట్ర నాయకులు గ్రామ స్థాయిలో నియోజక స్థాయిలో అందరూ కూటమి నాయకులకు విబేధాలు లేకుండా చేసి పార్టీల అభివృద్ధి కి పాటు పడాలని ఆదేశాలు ఇవ్వకుంటే తప్పకుండా చర్యలు తప్పవని జీ ఓ జారీ చేయాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సేవలో బిజెపి సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం
*తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం*   వైకుంఠ...
By Rajini Kumari 2025-12-30 10:09:41 0 169
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం
పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన సోమల గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని...
By Kothuru Murali 2026-02-14 14:40:34 0 120
Andhra Pradesh
రాష్ట్ర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడ్చిన 20 25 సంవత్సరంలో కోటైన ప్రభుత్వం పాలన...
By John Baji 2026-01-01 02:58:16 0 220
Telangana
బోయిన్ పల్లి మార్కెట్ సమస్యలపై ఎంపీ ఈటెల ఆగ్రహం.|
హైదరాబాద్: బోయినపల్లి మార్కెట్లో కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ స్థానిక ప్రజలు, నాయకులు చేపట్టిన...
By Sidhu Maroju 2026-03-28 07:21:58 0 138
Andhra Pradesh
గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్ర వెళ్లిన 720 మందికి సబ్సిడీ వేయాలి
2024వ సంవత్సరం లో గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్రకు వెళ్లిన. 720 మందికి. సబ్సిడీ...
By Rajini Kumari 2025-12-23 10:35:39 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com