గోవులకు సేవ చేస్తున్న ధర్మాత్ముడు

0
264

విశాఖ పట్టణానికి చెందిన ఓవ్యక్తి గోసేవలు చేస్తున్నారు. వివరాలకు వెళితే భీమిలి నియోజక వర్గం లో గల ఆనంద పురం మండలంలో శొంటియం పంచాయతీ నీళ్ల కుండీలు ప్రాంతంలో విశాలమైన ప్రదేశంలో తన సొంత ఎస్టేట్ లో గో వసతి గృహాలలో సుమారు వంద పశువులు ఉంచారు. పశువులకు కావలిసిన మేత గడ్డి తన పొలంలోనే పెంచుతూ వాటి ఆరోగ్య పరిస్థితిని చూచు టకు పశు వుల డాక్టర్ నియమించాడు . వాటి సంరక్షణకు ఫీడ్ వగైరాలను సమకూర్చుటకు 20 మంది పని వాళ్ళ ను. ఇద్దరు సూపర్ వైజర్లను నియమించారు. పశువులు కొను గోలు చేసుకొని వచ్చిన తర్వాత ఆ పశువుల జీవితాంతం పెంచుతారు. ఒక వేళ ఇవ్వాలంటే రైతు లకు ఉచితంగా ఇస్తారు వయసు ఐపోయి మరణిస్తే దహన సంస్కారాలు అక్కడే  తన భూమిలోనే  చేస్తారు    గోసేవ లో పని చేస్తున్న సిబ్బందికి వసతి . భోజనం కల్పించారు . భారత్ ఆ వాజ్ గోసేవ ఎస్టేట్ సంధర్శించగా వెలుగు లోనికి వచ్చింది. నిర్వాహకుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని సేవ లు కన్నా నోరు లేని మూగ జీవులకు సేవ చేయడం పుణ్యం. ధన్యత. కలుగుతుందని అందుకే ఈ సేవకు పూ నుకొన్నా నీ చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి ధర్మాత్మా వ్యక్తులు వుండడం వల్ల ధర్మం న్యాయం విలువలు ప్రపంచంలో తెలుస్తున్నాయని. విశాఖ చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే...
By Pagadala Venkateswar 2026-02-24 07:34:12 0 121
Telangana
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ సర్కిల్‌ వెంకటాపురం‌లో ప్రజా పాలన దినోత్సవంలో...
By Sidhu Maroju 2025-09-17 09:58:40 0 246
Andhra Pradesh
test
test
By Hazu MD. 2026-03-23 11:00:13 0 304
Telangana
ఎం.పి. చేతుల మీదుగా నూతనసంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  చిల్కనగర్ డివిజన్ శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం...
By Sidhu Maroju 2026-01-04 22:09:08 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com