మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
164

రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు మైనార్టీ నాయకులు రంజాన్ పండగ పురస్కరించుకుని పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన మైనార్టీ నాయకులు ఉద్దేశించి ప్రసాద్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కొనియాడారు ఈ సందర్భంగా పరువులు ముస్లిం నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోల్డ్ షాప్ లో యజమాని ఫిరోజ్ ఖాన్ సాదక్ ప్రసాద్ బాబును ఆలింగనం చేసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు 

Search
Categories
Read More
Andhra Pradesh
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.
    Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన...
By Pagadala Venkateswar 2026-03-01 05:03:09 0 105
Andhra Pradesh
ప్రభుత్వ చలివేంద్రాలు ప్రచార ఆర్భాటమే: సిపిఎం విమర్శ.
మదనపల్లెలో ప్రభుత్వ చలివేంద్రాలు కేవలం ప్రచార ఆర్భాటంగానే మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పి....
By Pagadala Venkateswar 2026-05-18 04:22:14 0 38
Andhra Pradesh
స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా చీరాల మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించాను.
స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా చీరాల మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద...
By Gadiyapudi Narendra 2026-01-12 16:08:44 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com