శ్రీ మణికంఠ మహాపాదయాత్ర క్యాలెండర్ ఆవిష్కరణ
Posted 2026-03-19 10:57:25
0
136
ప్రతి సంవత్సరము ఉగాది పండుగా రోజున శ్రీ మణికంఠ మహాపాదయరత్ర వారు వారు ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప సాముల పాదయాత్ర కార్యకమని సంబందించిన కాలెండరును ఆవిష్కరణ కార్యకం ఙరిగింది. ఈ పాదయాత్ర ను స్వర్గీయ వేణుగోపాల్ గురు స్వామి శిశులు కృష్ణ గురు స్వామి, గోవర్ధన్ గురుసామి, నిర్వహిస్తున్న రు. ఈ సంవత్సరం 30-11-2026 నుండి 06-13-2026 వరకు సాగుతుందని తెలిపారు. ఆసక్తి గల వారు తమ పేరు నమోద చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యకర్తం ప్రతి సంవత్సరము గౌలిపురా అయ్యప్ప స్వామి దేవాదాయం నుండి శబరి మల వరకు సాగుతుంది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ లో గోపాల్ రెడ్డి గురు స్వామి, మదు గురు స్వామి, యశృత్ గురు స్వామి, ఎచ్.పి. శ్రీకాంత్ గురు స్వామి, గోపి గురు స్వామి, మల్లికార్జున్ గురు స్వామి, తదితరులు పాల్గొన్న రు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
*జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో "ఓపెన్ హౌస్" కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు*
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ తెలిపారు. అంతర్జాతీయ...
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
పైడి భీమవరం నుంచి రణస్థలం రూట్ లో ఇద్దరు యువకులు 400 సిసి స్పోర్ట్స్ బైక్ అధిక వేగం నడవడం వలన...
Challa Narayana: ఏపీ పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు.
మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా...
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్
అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అరెస్ట్ చేసిన ఏపీ తుళ్లూరు పోలీసులు
హైదరాబాద్లో...