బెల్లం వినాయక వీధిలో కిక్కిరించిన జనం
విశాఖ కలెక్టరేట్ మార్గంలో రెళ్ళీ వీధి రోడ్డులో 2వ లైన్ బెల్లం వినాయక గుడి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా దేవుళ్లలో మొదటి పూజకు అర్హుడైన వినాయకుని దర్శనానికి వేలాది మంది భక్త జనంతో పట్టణ వీధులు. రోడ్లు లో జనం కిక్కిరిసిపోయా రు. నిత్యం కలెక్టర్ ఆఫీస్ నాలుగు రోడ్ల కూడలి నుంచి రెల్లి వీధికి వచ్చు వాహనాలు. ద్విచక్ర వాహ నా లు తో బోలోక మాత సర్కిల్ దగ్గర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు ఆస్థ వ్యస్త మయ్యారు. పూజా సామాగ్రి . బెల్లం వ్యాపారులు నిర్ణీత రేటు కంటే ధరలకు అమ్ముతూ దోసుకొంటున్నారని భక్తుల వినికిడి. కాకుండా భక్తులు 5కేజీల బెల్లపు ముద్దలు పూజకు తీసుకెళ్ళితే ప్రసాదంగా భక్తులకు కొంచెం బెల్లపు ముక్కలు ఇచ్చి . ముద్దలు అన్ని పక్కకు పెట్టి పూజ ఐన తర్వాత పూజారులు పక్కదోవ పట్టించి వేలాది రూపాయలు సంపాదిస్తున్నారని ప్రజల వాదన. వినాయకుని పూజిస్తే విఘ్నాలు అన్ని తొలిగి పోతాయని పూజలకు వస్తే కానుకలు బెల్లపు ముద్దలు వీరే తీసుకుంటారని. ఆ బెల్లపు ముద్దలు వల్ల డబ్బులతో గుడి అభివృద్ధి చేయకుండా కమిటీ పెద్దలు మిన్నకుండిపోయారు. కావున దేవదాయ శాఖ పట్టించుకోని గుడి అభివృద్ధి కి తొడాప్టి నిచ్చి బెల్లపు ముద్దలు పక్కదోవ పట్టకుండా చేసి పండుగ సమయాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రజలు అనుకుంటున్నారు
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz