మేడ్చల్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
Posted 2026-03-17 14:43:48
0
240
మెడ్చల్ ఎక్సైజ్: ₹9 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం, ఇద్దరి అరెస్టు
మెడ్చల్లో ఎక్సైజ్ అధికారులు రెండు కేసుల్లో ₹9 లక్షల విలువైన 76.77 గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీ కుష్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేయగా, ఒక కారును సీజ్ చేశారు.
నిందితులలో ఒకరు ముంబై నుంచి కొకైన్ తెప్పించగా, మరొకరు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓజీ కుష్ను సంపాదించి స్థానికంగా విక్రయించారు.
తదుపరి చర్యల కోసం నిందితులను కుత్బుల్లాపూర్, బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్లకు అప్పగించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్
For scrolls
అమరావతి
*కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని...
కర్నూలు జిల్లాలో దారుణం !!
కర్నూలు : కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. మరిది...
బీటెక్ చదువుకొని బెట్టింగుల బానిసైన విద్యార్థి ని అరెస్టు చేసిన గుంటూరు జిల్లా కొల్లిపర పోలీసులు.
*గుంటూరు జిల్లా పోలీస్...* *ది.31.12.2025* _*//బీటెక్ చదువుకుని, బెట్టింగులకు బానిసై, వరుస...
మదనపల్లె: పన్నుల వసూళ్లు పక్కాగా జరగాలి – కలెక్టర్.
మదనపల్లెలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పన్నుల వసూళ్లపై...
కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ బిందు మాధవ్ సూచన
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి మహోత్సవాల...