పుంగనూరు:పుంగనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

0
243

పుంగనూరు మండలం భీమకానిపల్లి సర్కిల్ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చందగా. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు పట్రపల్లికి చెందిన సుబ్బన్నగా గుర్తించినట్లు స్థానికులు తెలియజేశారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు గిరిపుత్రుల సమక్షంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం
నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం    జనసైనికులకు, జనసేన...
By Rajini Kumari 2026-03-14 11:38:53 0 167
Business
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work New...
By BMA ADMIN 2025-05-20 06:25:45 0 2K
Andhra Pradesh
తిరుపతి నగరపాలక సంస్థ చెత్త ‌సేకరణ
తిరుపతి నగరంలో చెత్త ‌సేకరణ లో స్వచ్ఛాంద్ర లో ప్రప్రథమం -స్వచ్చ తిరుపతిలో...
By Karapati Gopi 2026-01-01 10:12:38 0 547
Andhra Pradesh
రేవంత్ మాటలను CBN ఒప్పుకున్నట్టేనా.. బొత్స ప్రశ్న
రాయలసీమ లిప్ట్ను చంద్రబాబుతో ఆపించానని TG CM రేవంత్ చెప్పిన మాటను CBN ఖండించలేదని YCP నేత బొత్స...
By Boiena Rajesh 2026-02-27 02:09:25 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com