అసత్య ఆరోపణలుపై స్పందించిన జనసేన నేత మహేష్.

0
95

తనపై వస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆదివారం స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో తనను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, తాను ఎప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నానని, తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదని, నిజాయితీగా సేవ చేస్తూ ముందుకు సాగుతానని మై ఫోర్స్ మహేష్ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్ పై దండయాత్ర
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*     *పత్రికా...
By Rajini Kumari 2026-02-05 07:41:38 0 116
Andhra Pradesh
పత్తి రైతులకు CCI కొనుగోలు ఆలస్యం: ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది
ఆంధ్రప్రదేశ్‌లో పత్తి రైతులకు CCI (Cotton Corporation of India) కొనుగోలు కేంద్రాలు...
By Bharat Aawaz 2025-10-14 06:57:56 0 867
Andhra Pradesh
కవిటి: మూడు దశాబ్దాల నిరీక్షణకు మోక్షం
కవిటి మండలం ఆర్. బెలగాం, దేవాడవీధిలో 1995 అక్టోబరు 2న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By Jeeru Kumar 2026-03-02 11:10:35 0 334
Andhra Pradesh
పుంగనూరునియోజకవర్గం: సదుం మండలంలో వేలాది కోళ్లు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందినట్లు తహసిల్దార్...
By Kothuru Murali 2026-02-06 09:40:56 0 90
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com