పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ

0
159

బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పేద ముస్లింలకు ఎమ్మెల్యే బేబినాయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ అందరూ బాగా జరుపుకునేందుకు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పేదలకు అండగా నిలుస్తున్న హుదా సేవలను కొనియాడారు. ప్రేమ, దాతృత్వాలకు ప్రతీక రంజాన్ అన్నారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Maharashtra
Massive Digital Shift: Over 11 Lakh Families Complete Census Self-Enumeration
Maharashtra is embracing a major digital transition. Official data released today confirms that...
By Dunna Jessicaruth 2026-05-18 09:48:25 0 23
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 06:20:10 0 116
Andhra Pradesh
మదనపల్లెలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.
మదనపల్లి రామారావు కాలనీలో సోమవారం పట్టపగలే రెండు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో నడిరోడ్డుపై...
By Pagadala Venkateswar 2026-03-10 04:26:27 0 105
Telangana
"శాంతి శ్రీనివాసరెడ్డి నిరంతర కృషి.. డోబి ఘాట్ కు మళ్లీ నీటి హర్షం!”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  నిరంతర ప్రయత్నాలు...
By Sidhu Maroju 2026-04-15 13:21:30 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com