తెలంగాణ : 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు..!

0
39

జూన్ 2 నుంచి దాదాపు రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కాసరాత్తు చేస్తుంది. జిల్లాల వారీగా అర్హులు జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించింది తొలుత దివంగులు తర్వాత వృద్ధులు వితంతువులకు ప్రధాన ఇవ్వాలని సూచించింది. 

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com