ఊర్లకు చేరుకొంటున్న జనం

0
196

ఈ నెల 19న తెలుగు వారి కొత్త సంవత్సరం ఐన ఉగాది పండుగ పర్వ దినం కోసం బతుదెరువు కోసం విశాఖ.హైదరాబాద్.బెంగళూర్ . విజయ వాడ తదితర పట్టణాలకు వెళ్లిన వలస కార్మికులు పల్లెబాట పడుతున్నారు. పట్టణాలలో హోటల్ .ఫ్యాక్టరీలు. దిన కూలీ లు. భవన నిర్మాణం పనివారు. . ప్రైవేటు ఉద్యోగులు. సంఘటిత అసంఘటిత కార్మికుల పండుగకు వారం ముందే గ్రామాలకు చేరుకుంటున్నారు. 19.20.21.22.లలో సెలవులు కాబట్టి బడి పిల్లలు.కాలేజీ విద్యార్ధిని విద్యార్థులు. ప్రభుత్వ ఉద్యోగులు 18 రాత్రి వారి గ్రా మాలకు చేరుకొని హాయిగా వారి పిల్లల మధ్య కుటుంబంతో సంతోషంతో తెలుగు సంవత్సర ఉగాది పండుగ జరుపుకుంటారు. మళ్ళీ తిరిగి యదావిధిగా 22సాయంకాలం బయలు దేరి సోమ వారం విధులకు హాజరవుతారు. ఇతర పై మిగిలిన వారు ఈరోజునుంచే వారి స్వగ్రా మాలకు వెళ్లి వారి కుటుంబం మధ్యన సంతోషంగా గడపడానికి పయనమయ్యారు. ఏది ఏమైనా మార్చి నెలలో గంగ జాతర లు. పండుగలు రావడంతో . ప్రభుత్వం నెల 12 రోజుల సెలవులు ప్రకటించింది. కార్మికులకు. ఉద్యోగస్తులకు మేలు చేకూరింది

Search
Categories
Read More
Andhra Pradesh
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు ....
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి...
By SivaNagendra Annapareddy 2025-12-15 15:01:08 0 204
Telangana
నిజామాబాద్: వ్యాభిచార గ్రుహలపై ccs ప్లోస్ దాడి
నిజామాబాద్: జిల్లాలోని గాయత్రినాగర్లో ఉన్నా వ్యాభిచార గ్రుహలపై సిసిఎస్ టిమ్ పోలీసులు ధాడిచే...
By Sadaq Sadaq 2026-03-28 18:39:26 0 89
Andhra Pradesh
పుంగనూరు: సిఆర్పిఎఫ్ జవాను మృతి పై వివరాలు తెలిపిన డి. ఎస్. పి.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు వై...
By Kothuru Murali 2026-01-23 13:01:57 0 121
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com