ఊర్లకు చేరుకొంటున్న జనం

0
310

ఈ నెల 19న తెలుగు వారి కొత్త సంవత్సరం ఐన ఉగాది పండుగ పర్వ దినం కోసం బతుదెరువు కోసం విశాఖ.హైదరాబాద్.బెంగళూర్ . విజయ వాడ తదితర పట్టణాలకు వెళ్లిన వలస కార్మికులు పల్లెబాట పడుతున్నారు. పట్టణాలలో హోటల్ .ఫ్యాక్టరీలు. దిన కూలీ లు. భవన నిర్మాణం పనివారు. . ప్రైవేటు ఉద్యోగులు. సంఘటిత అసంఘటిత కార్మికుల పండుగకు వారం ముందే గ్రామాలకు చేరుకుంటున్నారు. 19.20.21.22.లలో సెలవులు కాబట్టి బడి పిల్లలు.కాలేజీ విద్యార్ధిని విద్యార్థులు. ప్రభుత్వ ఉద్యోగులు 18 రాత్రి వారి గ్రా మాలకు చేరుకొని హాయిగా వారి పిల్లల మధ్య కుటుంబంతో సంతోషంతో తెలుగు సంవత్సర ఉగాది పండుగ జరుపుకుంటారు. మళ్ళీ తిరిగి యదావిధిగా 22సాయంకాలం బయలు దేరి సోమ వారం విధులకు హాజరవుతారు. ఇతర పై మిగిలిన వారు ఈరోజునుంచే వారి స్వగ్రా మాలకు వెళ్లి వారి కుటుంబం మధ్యన సంతోషంగా గడపడానికి పయనమయ్యారు. ఏది ఏమైనా మార్చి నెలలో గంగ జాతర లు. పండుగలు రావడంతో . ప్రభుత్వం నెల 12 రోజుల సెలవులు ప్రకటించింది. కార్మికులకు. ఉద్యోగస్తులకు మేలు చేకూరింది

Search
Categories
Read More
Telangana
జిహెచ్ఎంసి జోన్స్, సర్కిల్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ.|
హైదరాబాద్ :  జీహెచ్ఎంసీలో ఇకపై 12 జోన్లు, 60 సర్కిల్స్  జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు...
By Sidhu Maroju 2025-12-25 18:33:29 0 186
Telangana
Alwal : save hindu graveyard
    GHMC illegally converting a Hindu graveyard, which is occupied in 15.19 acres,...
By Sidhu Maroju 2025-07-08 08:25:31 0 1K
Andhra Pradesh
సీ సీ కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్  డోన్ అభివృద్ధి బాటలో మరో కీలక ఘట్టం : రూ.19 లక్షలతో సీసీ కాలువల...
By Hari Krishna 2026-01-23 06:54:05 0 145
Kerala
Kerala Temples Told No Politics Allowed
The Kerala government has banned political flags, symbols, and images of political figures in...
By Pooja Patil 2025-09-15 05:26:50 0 277
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com