అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎం ఆర్ మానవ అక్కుల సంఘం నాయకులు

0
134

అంగన్వాడీ కేంద్రంన్నీ తనిఖీ చేసిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం నాయకులు

 పలు సమస్యలు గుర్తించి,పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిస్కరిస్తాం అన్న మానవ హక్కుల సంఘం నాయకులు

 వినుకొండ ఎం ఆర్ హ్యూమన్ రైట్స్ & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి గారు . జాతీయ బోర్డు ఆఫ్ డైరెక్టర్ తిరుపతయ్య గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వినుకొండ మండలం వినుకొండ టౌన్ లో అంగన్వాడి కేంద్రంలో తనిఖీలు చేపట్టగా పల్నాడు జిల్లా చైర్మన్ కలవ కూరి గణేష్. పల్నాడు జిల్లా ఇంచార్జ్ కొండ్రముట్ల హరినాథ్ బ్రహ్మచారి తనిఖీలు చేపట్టారు అందులో భాగంగా అందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు అలాగే పిల్లలకు అందజేయాల్సిన గుడ్లు పాలు, కందిపప్పు సమయానికి ఇస్తున్నారో లేదో తెలుసుకోవడానికి తనిఖీ చేపట్టగా పైనుంచి రావాల్సిన లేటుగా రావటం వల్ల మేము ఇవ్వలేకపోయా అని అంగన్వాడి కేంద్రంలో ఆయా తదితరులు అన్నారు. అందు నిమిత్తమున పల్నాడు జిల్లా చైర్మన్ ఉన్న సమయంలో నిత్యావసర వస్తువులు ఇవ్వమని చెప్పారు.  

ఎమ్మార్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కులకే నాంది పలుకుతానని పల్నాడు జిల్లా చైర్మన్ కలవ కూరి గణేష్ అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈనెల 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పండగ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారు
ఈనెల 27వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం ఎన్జీవో కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం నందు...
By Benguluri Madhubabu 2026-03-25 14:40:46 0 121
Andhra Pradesh
ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు విధిస్తానని బెదిరిస్తున్న ట్రంప్
*ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు: ట్రంప్‌*   * వాషింగ్టన్‌:...
By Rajini Kumari 2026-01-20 10:31:15 0 106
Andhra Pradesh
చీరాల లో ఏసీబీ దాడులు
బాపట్ల జిల్లా చీరాలలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గిద్దలూరు ఇన్చార్జి సబ్ రిజిస్టర్ గా పనిచేసిన...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:58:51 0 748
Andhra Pradesh
APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!
గత ఏడాదితో పోలిస్తే కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం మార్చి నుంచే పలు జిల్లాల్లో సాధారణం కంటే...
By Pagadala Venkateswar 2026-03-05 04:04:46 0 75
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com