ప్రభుత్వ చలివేంద్రాలు ప్రచార ఆర్భాటమే: సిపిఎం విమర్శ.

0
80

మదనపల్లెలో ప్రభుత్వ చలివేంద్రాలు కేవలం ప్రచార ఆర్భాటంగానే మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు ఆదివారం విమర్శించారు. మండుటెండల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, అధికారిక చలివేంద్రాల్లో తాగునీరు అందుబాటులో లేకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చాలా చలివేంద్రాలు ప్రారంభోత్సవానికే పరిమితమయ్యాయని, ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా నిరంతరం నీరు, మజ్జిగ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Search
Categories
Read More
SURAKSHA
After Retirement: AP Police Fight Social Evils
Yesterday retire అయిన AP police officers సమాజంలోని evils తో పోరాడుతున్నారు. Child marriage...
By Kalaga Sailaja 2026-07-03 13:38:02 0 57
Andhra Pradesh
పుంగనూరు: పొంచి ఉన్న పెను ప్రమాదం కొత్తూరు మురళి
పుంగనూరులోని పుంగమ్మ చెరువు కట్టపై బుధవారం రాత్రి మున్సిపల్ ట్యాంక్ నిండి విద్యుత్...
By Kothuru Murali 2026-05-07 12:18:41 0 115
SURAKSHA
Shri K. Surendra Mohan, IAS: Driving Farm Reforms
From district administration to the corridors of the Telangana Secretariat, Shri K. Surendra...
By Lokeshwari Panthadi 2026-07-14 06:10:02 0 102
Uncategorized
The Micro-Jumping Fitness Craze
Forget hour-long gym sessions. As of May 19, 2026, the lifestyle world is obsessed with...
By Dunna Jessicaruth 2026-05-19 06:31:29 0 73
Telangana
పిన్నారం గ్రామంలో నీటి ఎద్దడికి చెక్... బోర్వెల్ ప్రారంభించిన మంత్రి, ఎంపీ
కోటపల్లి, జూన్ 1: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను...
By Avunoori Mahesh 2026-06-01 11:18:29 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com