పుంగనూరు: భక్తులను కటాక్షించిన గంగమ్మ తల్లి

0
80

పుంగనూరు పట్టణంలో బుధవారం సుగుటూరు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి అమ్మవారు పట్టణ పురవీధులలో భక్తులను అనుగ్రహిస్తూ ఊరేగింపుగా కదిలారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు అమ్మవారికి కాయ కర్పూరాలను సమర్పించారు. పెద్ద సంఖ్యలో యువత 'గంగమ్మ తల్లి కి జై' అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి. .

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం ముమ్మర వాహన తనిఖీలు...
By Pagadala Venkateswar 2026-03-13 07:17:53 0 90
Telangana
దొంతిరి కార్తీక్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ రామ్ లీలా మైదానంలో దొంతిరి కార్తీక్...
By Sidhu Maroju 2025-12-07 15:17:59 0 226
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com