మదనపల్లి లో దినసరి మార్కెట్ టెండర్లు వాయిదా.

0
125

మదనపల్లె మున్సిపాలిటీలో 2026–27 ఏడాదికి గాను వారపు సంత, జంతు వధశాల వేలం పాటలు బుధవారం పూర్తయ్యాయి. వారపు సంతను ప్రసాద్ రూ. 24.50 లక్షలకు, వధశాలను రెడ్డి శంషీర్ రూ. 1.70 లక్షలకు దక్కించుకున్నారు. మొత్తం రూ. 26.20 లక్షలు మున్సిపాలిటీకి ఆదాయం సమకూరింది. దినసరి మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ వేలానికి ఎవరూ రాకపోవడంతో వాటిని ఈ నెల 24న మళ్లీ నిర్వహించనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ బలగం బలం
*మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి*   *తెలుగుదేశం పార్టీ బలం, బలగం...
By Rajini Kumari 2026-01-27 11:46:31 0 166
Andhra Pradesh
గ్రీన్ వుడ్ హై స్కూల్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం
బెంగళూరులోని గ్రీన్ వుడ్ హై స్కూల్ లో శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు రాష్ట్ర ఐటీ శాఖ...
By Kothuru Murali 2026-04-11 06:38:10 0 83
Telangana
వరి ధన్యానికి ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలనీ రోడ్డుపై బైటయించిన బీజేపీ శ్రేణులు
మంచిర్యాల జిల్లా : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి డిమాండ్...
By Avunoori Mahesh 2026-05-06 15:18:46 0 121
Andhra Pradesh
వేసవి రాకముందే నీటి ఎద్దడి..
బొబ్బిలి పట్టణంలో ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వేగావతి నదిలో నీటి మట్టం తగ్గడంతో...
By Boiena Rajesh 2026-03-04 10:48:38 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com