పుంగనూరు నియోజకవర్గం : గార్గేయ స్వామి ఆలయంలో శివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు

0
86

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, దుర్గం కొండపై వెలసిన శ్రీ గార్గేయ మహాముని ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు, స్థానిక నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం వారు తెలిపిన వివరాల ప్రకారం, ఆలయానికి 10 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మార్వో మధుసూదన్, ఎంపీడీవో ప్రసాద్ వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకున్నారు# కొత్తూరు మురళి.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com