బుద్ధునికొండపై నిషేధాజ్ఞలు తొలగించాలి: సీఎంకు వినతి.

0
75

మదనపల్లె బుద్ధునికొండపై విధించిన సెక్షన్ 163 నిషేధాజ్ఞలను తొలగించి, పూజలకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి 'బాస్' వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. గత ఏడు నెలలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిలిచిపోవడంపై బౌద్ధుల ఆవేదనను సీఎంకు వివరించారు. బుద్ధవిహార అభివృద్ధికి 4.99 ఎకరాల భూమి కేటాయించాలని, 108 అడుగుల బుద్ధుని విగ్రహం, రోడ్డు, విద్యుత్ సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరజీవి త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం: కలెక్టర్.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నమయ్య జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-17 02:14:05 0 96
Andhra Pradesh
ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దాం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 20, 2025*...
By Rajini Kumari 2025-12-20 17:42:16 0 138
Andhra Pradesh
పేద ప్రజల ఇళ్లకు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయం
ప్రచురణార్థం.14/3/2026 విజయవాడ  పునరావాసం క్రింద సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వెనుక ...
By Rajini Kumari 2026-03-14 11:26:44 0 126
Telangana
హైదరాబాద్ లో డేంజర్ బెల్స్- గాలిలో పెరుగుతున్న విషం.|
హైదరాబాద్ :  హైదరాబాద్ వాసుల ప్రాణవాయువుకు పచ్చజెండా ఊగిపోతోంది. భాగ్యనగరంలో గాలి నాణ్యత...
By Sidhu Maroju 2026-01-30 06:52:46 0 140
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com