మహిళా పై అడవి పంది దాడి త్రీవ గాయాలు

0
275

మహిళపై అడవి పంది దాడి.. తీవ్ర గాయాలు 

వాంకిడి మండలం సోనాపూర్లో ఆదివారం సాయంత్రం పత్తి ఏరేందుకు వెళ్లిన ఆత్రం ధర్మాబాయి అనే మహిళపై అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ఆమె తల, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు వెంటనే స్పందించి సర్పంచ్కు సమాచారం అందించారు. సర్పంచ్ పంద్రం సురేష్ స్పందించి, బాధితురాలిని మొదట వాంకిడి ఆసుపత్రికి, ఆ తర్వాత ఆసిఫాబాద్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Telangana
దారుణంగా మరణం....
మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ పట్టణ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమపురం గ్రామానికి చెందిన...
By Gujile Ramu 2026-04-28 07:00:56 0 198
Andhra Pradesh
గుంటూరు కాకాని రోడ్ లో అగ్నిప్రమాదం
గుంటూరు కాకాని రోడ్ లో వాసవి కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం. Short Circuit వాళ్ళ షాప్ లో నీ బట్టలు...
By Kola Kirankumar 2026-04-29 10:13:34 0 120
Telangana
బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రజలకు‎భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. మన గులాబీ జెండా! ‎అలుపెరగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన...
By Ponnala Srinivasrao 2026-04-27 01:16:33 0 77
Telangana
"హరిజనబస్తీ డిసిల్టింగ్‌పై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఫోకస్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హరిజనబస్తీ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న డిసిల్టింగ్ (మట్టిని...
By Sidhu Maroju 2026-04-20 13:00:04 0 109
Telangana
వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం
  -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్...
By Bittu Bittu 2026-04-10 11:43:46 0 431
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com