*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం :

0
128

*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం : తెలీకాన్ఫరెన్స్ లో పల్లా శ్రీనివాస్ రావు*

*4 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షతో మార్కాపురం నూతన జిల్లా ఏర్పడ్డక మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా కు విచ్చేస్తున్నారని టీడీపీ కేడర్ టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 11 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకొని వెలుగొండ టన్నెల్ పరిశీలన, 11:30 గంటలకు ఫీడర్ కెనాల్ శంకుస్థాపన, పనుల పరిశీలన కార్యక్రమం, అనంతరం 12 గంటలకు మార్కాపురం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం రోడ్డు సాయి బాలాజీ మోడల్ స్కూల్ ఎదురు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు...*

*కావున మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి యర్రగొండపాలెం బాధ్యులు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు, గూడూరి ఎరిక్షన్ బాబు గారు కార్యాలర్తలందరికి తెలియజేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి గారి పర్యటన లో జిల్లా ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు గురించి తీపి కబురు వినబోతున్నట్లు పల్లా శ్రీనివాస్ గారు తెలిపారు. కావున ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని భారీ ఎత్తున జయప్రదం చేయాలని కోరారు...*

Search
Categories
Read More
Andhra Pradesh
గోవుల అక్రమ రవాణా భగ్నం
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని లక్కవరం వై జంక్షన్ వద్ద మంగళవారం పోలీసుల వాహన తనిఖీలో కంటైనర్ ను...
By Shyamala Yadagiri 2026-03-18 03:28:05 0 160
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:33:54 0 75
Andhra Pradesh
పుస్తకమే ప్రపంచాన్ని మార్చింది : రాఘవరెడ్డి
శుక్రవారం నాడు మదనపల్లి పట్టణంలో బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవ రెడ్డి చేతులమీదుగా విశాలాంధ్ర...
By Pagadala Venkateswar 2026-02-28 06:33:37 0 66
Andhra Pradesh
నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు మరియు సిమెంటుకాల్వలు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
గుంటూరు మిర్చి యార్డ్ సుబ్బారెడ్డి నగర్‌లో కెవిపి కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు...
By John Baji 2026-01-02 02:40:30 0 116
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com