శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

0
166

గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో పాల్గొన్న వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి గారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు వేదమంత్రాలు నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి దుశ్యాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండి రైతులు ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు గ్రామాల్లో దేవాలయాలు భక్తి సంస్కృతి సామాజిక ఐక్యతకు ప్రతీకలని ఆయన పేర్కొన్నారు 

Search
Categories
Read More
Telangana
చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి
  హైదరాబాద్ - నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ...
By Sidhu Maroju 2025-06-08 14:50:17 0 1K
Andhra Pradesh
కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ధి సంక్షేమం మూడవ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్థి, సంక్షేమం –3వ డివిజన్‌లో పర్యటించిన...
By Rajini Kumari 2026-01-10 13:27:06 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com