శ్మశాన వాటిక అభివృద్ధి పనుల పరిశీలన

0
258

శ్మశాన వాటిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీ శారదాదేవి కోరారు. బొబ్బిలి మండలం చెల్లారపువలస శ్మశాన వాటికలో అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నెలాఖరు నాటికి పనులు పూర్తి అవ్వాలన్నారు. ఆమెతో ఎంపీడీవో రవికుమార్, సిబ్బంది ఉన్నారు.

#Boiena Rajesh 

Search
Categories
Read More
Telangana
లోతుకుంటలో సందడిగా బాక్స్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : లోతుకుంట లక్ష్మీ కళ మందిర్ థియేటర్ ఎదురుగా నిర్వాహకుడు కంది...
By Sidhu Maroju 2026-01-25 16:28:33 0 191
SURAKSHA
The Disciplined Strategist: The Illustrious Journey of Ch. Dwaraka Tirumala Rao
The Disciplined Strategist: The Illustrious Journey of Shri Ch. Dwaraka Tirumala Rao, IPS From...
By Kalaga Sailaja 2026-07-13 10:18:15 0 71
Business & Finance
Bengaluru Tops India’s Young Entrepreneur Hub
Bengaluru has emerged as India’s leading hub for young entrepreneurs, according to a recent...
By Navya Sree 2026-07-01 13:21:02 0 80
Telangana
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన   సారు మా పై దయాచూపండి     ...
By Vanmoj Suryamohan 2026-01-12 15:08:58 0 527
Business & Finance
Secure Your Business Growth with the Right Loan
Secured loans provide businesses and individuals with access to higher loan amounts by offering...
By Navya Sree 2026-07-20 06:31:28 0 28
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com