పుంగనూరు: సామూహిక ప్రార్థనలకు ప్రత్యేక స్థలం కేటాయించాలి

0
73

బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో రాముకు బీజేపీ మైనార్టీ రాష్ట్ర మోర్చా నాయకుడు అయూబ్ ఖాన్ వినతిపత్రం అందించారు. ముస్లిం మైనార్టీలు సామూహిక ప్రార్థనలు చేసుకునేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాల పక్కన ఉన్న ఈద్గా మైదానం సరిపోవడం లేదని, ప్రార్థనల సమయంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి అంబులెన్స్ వెళ్లేందుకు ఇబ్బంది కలుగుతోందని అయూబ్ ఖాన్ తెలిపారు. అధికారులు ఈ విషయంపై స్పందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
బాల్య వివాహాలు - చట్ట విరుద్ధం :విశాఖ అధికారులు వెల్లడి
బాల్య వివాహాలు అంటే 18 లేదా 21సంవత్స రములు రాక మునుపు చేస్తే వివాహాలను బాల్య వివాహాలు అంటారు. ఐతే...
By Mobbu Venkatramana 2026-02-25 14:08:18 0 179
Andhra Pradesh
మదనపల్లె : నేడు జిల్లా ఇన్చార్జ్ సమీక్ష
అన్నమయ్య జిల్లా అభివృద్ధి పనులపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు. సమీక్ష...
By Pagadala Venkateswar 2026-03-02 03:24:42 0 91
Andhra Pradesh
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నిరుద్యోగుల లక్షల దోపిడీ.
అన్నమయ్య, రాయచోటి, మదనపల్లె ప్రాంతాలలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న...
By Pagadala Venkateswar 2026-03-01 04:19:08 0 81
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com