పుంగనూరు: సామూహిక ప్రార్థనలకు ప్రత్యేక స్థలం కేటాయించాలి

0
74

బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో రాముకు బీజేపీ మైనార్టీ రాష్ట్ర మోర్చా నాయకుడు అయూబ్ ఖాన్ వినతిపత్రం అందించారు. ముస్లిం మైనార్టీలు సామూహిక ప్రార్థనలు చేసుకునేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాల పక్కన ఉన్న ఈద్గా మైదానం సరిపోవడం లేదని, ప్రార్థనల సమయంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి అంబులెన్స్ వెళ్లేందుకు ఇబ్బంది కలుగుతోందని అయూబ్ ఖాన్ తెలిపారు. అధికారులు ఈ విషయంపై స్పందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్టీసీ చార్జీలు పెంచభూమన్న మంత్రి మండి పల్లి
AP: ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం...
By Pagadala Venkateswar 2026-01-13 07:38:02 0 119
Andhra Pradesh
ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం
రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు రాయచోటి నియోజకవర్గం లో గాలివీడులో...
By Benguluri Madhubabu 2026-01-31 04:04:38 0 199
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 25 కొత్తపార్టీ ప్రకటన
ఏప్రిల్ 25వ  తేధిన తాన పార్టిని ప్రకటిన్‌చానున్నట్లు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, జాగృతి...
By Sadaq Sadaq 2026-03-27 13:54:21 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com