పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతిముగ్గురికి తీవ్ర గాయాలు

0
326

పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతి 

ముగ్గురికి తీవ్ర గాయాలు

మార్కాపురం జిల్లా....

పెద్ద దోర్నాలలో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం అయినముక్కల గ్రామానికి చెందిన భోగ్యం మద్దయ్య నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. 

ఈ ఘటనలో మద్దయ్యకు కుడి భుజం విరిగింది.

పులిచెర్ల బయన్నకు తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 

 సానికొమ్ము కార్తీక్ కుడి చేతి ఎముక బయటకు రావడంతో నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. 

ఉడుముల భరత్ పెద్ద దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ వైద్యులు డా. సంజీవ్ వైద్య సేవలు అందిస్తున్నారు.

ప్రమాదంపై పెద్ద దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
MNKLIS Project
మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు (MNKLIS) భూ సేకరణ విషయంలో పనులు...
By G k Nookala 2026-07-21 17:44:02 0 33
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా:మామిడి కాయల ట్రాక్టర్ బోల్తా
అన్నమయ్య జిల్లా సదుం మండలంలో శివశక్తి పాల డెయిరీ సమీపంలో మామిడి కాయలు తరలిస్తున్న ట్రాక్టర్...
By Kothuru Murali 2026-06-28 18:08:06 0 102
Andhra Pradesh
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకు బాపట్ల ఎస్పీ అభినందించారు.
iGOT లొ అత్యధిక శిక్షణ తరగతులు పూర్తి చేసిన 8 మంది పోలీసులు, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 3...
By Vadlamudi NagaVenkat 2026-04-18 13:06:53 0 216
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె తాగునీటి సమస్యపై వక్రీకరణలు మానుకోవాలని వైసీపీకి టీడీపీ హెచ్చరిక. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిప్పిలి ట్యాంక్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపణ.
మదనపల్లె: తాగునీటి సమస్యపై వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు...
By Pagadala Venkateswar 2026-07-20 11:28:13 0 23
Telangana
నాన్నగారు దేశం కోసం ధర్మంకోసం ఇంతలా పాకులాడుతుంటే నువ్వెందుకు కనపడకుండా పోయావ్? బగీరత్ బాబు..సురేష్ సందరికారి
‎మా భగి బాబు ఒక్కరోజు కనపడకపోతేనే విలవిల్లాడిపోతాం అలాంటిది మన కరీంనగర్ ఆణిముత్యం సాక్చాత్తూ...
By Ponnala Srinivasrao 2026-05-13 00:38:38 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com