దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.
Posted 2025-09-26 18:04:24
0
82
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి లో టింకు గౌడ్ యువసేన ఆధ్వర్యంలో 16 సంవత్సరాల నుండి దుర్గామాతను నెలకొల్పుతున్న మంటపానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి. వేలాది మంది భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్న టింకు గౌడ్ ను అభినందించారు బి ఆర్ఎస్ కు అన్ని మంచి రోజులే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ దే గెలుపు. రెండవ ఆప్షన్ లేదన్న మల్లారెడ్డి. ఆరు గ్యారెంటీలు ఉత్తయే, బతుకమ్మ చీరలు ఉత్తయే. ఏ ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ దే గెలుపు ఖాయం అన్న మల్లారెడ్డి. అనంతరం మండపం దగ్గర ఏర్పాటు చేసిన అల్పాహారంను భక్తులకు వడ్డించి భక్తులతో కలిసి అల్పాహారం చేశారు
Sidhumaroju
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఉత్తర కోస్తా ఆంధ్రలో వర్ష బీభత్సం: 4 మంది మృతి |
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. శ్రీకాకుళం,...
అగ్నివీర్ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్/ హైదరాబాద్
నిరుద్యోగులకు మరోసారి శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం....
ఓరెంజ్ హెచ్చరికతో ప్రజలు అప్రమత్తం |
తెలంగాణలో వర్షాలు మరింత ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఎటురునాగారం వద్ద 66.5...