మదనపల్లి: వన్ టౌన్ ఎస్ఐగా రహీముల్లా బాధ్యతల స్వీకారం.

0
83

మదనపల్లి ఒకటో పట్టణ (వన్ టౌన్) పోలీస్ స్టేషన్ ఎస్ఐగా రహీముల్లా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన అన్వర్ బాషా రాయచోటికి బదిలీ అయ్యారు. టూ టౌన్ ఎస్ఐగా ఉన్న రహీముల్లాను వన్ టౌన్‌కు బదిలీ చేయగా, చౌడేపల్లి నాగేశ్వరరావును టూ టౌన్ ఎస్ఐగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రహీముల్లా జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుడివాడలో ప్రజా దర్బార్ ను నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*రాజకీయాలు పక్కనపెట్టి... అందరం కలిసి పనిచేస్తూ బాగుపడదాం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2026-01-12 14:01:46 0 116
Andhra Pradesh
మహిళలకు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు లోపు ఉన్న మహిళలకు, పెన్షన్ సౌకర్యం
కోడుమూరు లో ఘనంగా . ఉదయం నుండి ఎర్రజెండాలు పట్టణం పురవీధులలో కట్టి ,మహాసభ ప్రాంగణంలో ఎర్ర...
By mahaboob basha 2025-07-06 11:50:44 0 1K
Andhra Pradesh
రెండు రోజులు పాటు జరగనున్న బిజెపి సమ్మేళనం ముస్తాబైన విజయవాడ
విజయవాడ వేదికగా చారిత్రక స్మృతులు *రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనానికి విజయవాడ...
By Rajini Kumari 2026-01-22 12:31:36 0 151
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : రసాయనాలను తగ్గించి భూదేవిని కాపాడుకుందాం
రైతులు పంటలు పండించడానికి రసాయనాలను తగ్గించి భూదేవిని కాపాడుకోవాలని ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు...
By Kothuru Murali 2026-03-16 07:04:17 0 97
Assam
Goods Vehicles Halted Rising Heat on OIL & CIL Transport |
Vehicles carrying goods from Oil India Limited and Coal India Limited are being stopped, sparking...
By Pooja Patil 2025-09-16 04:04:55 0 349
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com