Madanapalle: 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల భవిష్యత్తుకు స్వర్ణయుగం లాంటిదని మదనపల్లె కూటమి నేతలు రమేష్ రెడ్డి, బాలమాలి శేఖర్ కొనియాడారు.

0
30

Madanapalle: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల విద్యాభివృద్ధి, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘తల్లికి వందనం’ పథకం రాష్ట్రంలో విద్యారంగానికి కొత్త ఊపునిస్తుందని మదనపల్లె 34, 35 వార్డుల ఇన్‌చార్జ్, స్నేహ మెడికల్స్ నిర్వాహకుడు రమేష్ రెడ్డి, 34వ వార్డు జహ యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యనే సమాజ అభివృద్ధికి పునాదిగా భావిస్తూ ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేయడం ఎంతో గొప్ప నిర్ణయం. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఆలోచనతో తీసుకొచ్చిన ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.

 

విద్యార్థుల కలలను సాకారం చేసే ఈ సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తుంది" అని అన్నారు. అనంతరం బాలమాలి శేఖర్ మాట్లాడుతూ, "రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే చారిత్రాత్మక నిర్ణయం.

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ...
By Chennaiah Kati 2026-07-10 07:31:57 0 58
Andhra Pradesh
ఏం జరుగుతోంది యూపీలో సిగ్గు,సిగ్గు,సిగ్గు
ఏం జరుగుతోంది యూపీలో సిగ్గు,సిగ్గు,సిగ్గు ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన ఈ సంఘటన...
By Chennaiah Kati 2026-07-14 03:51:12 1 57
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో స్వచ్ఛ రథాలు ప్రారంభం
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద స్వచ్ఛ రథాలను నాయకులు, అధికారులు,...
By Kothuru Murali 2026-02-22 13:09:23 0 150
Andhra Pradesh
నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ_నగర కమిషనర్ పులి శ్రీనివాసులు.
గుంటూరు నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్...
By John Baji 2025-12-31 01:48:17 0 172
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని కూటమి నాయకులు CBN జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి 76 వ జన్మదిన వేడుకలను...
By Boya Dasthagiri 2026-04-20 15:40:30 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com