మదనపల్లి: వన్ టౌన్ ఎస్ఐగా రహీముల్లా బాధ్యతల స్వీకారం.

0
114

మదనపల్లి ఒకటో పట్టణ (వన్ టౌన్) పోలీస్ స్టేషన్ ఎస్ఐగా రహీముల్లా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన అన్వర్ బాషా రాయచోటికి బదిలీ అయ్యారు. టూ టౌన్ ఎస్ఐగా ఉన్న రహీముల్లాను వన్ టౌన్‌కు బదిలీ చేయగా, చౌడేపల్లి నాగేశ్వరరావును టూ టౌన్ ఎస్ఐగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రహీముల్లా జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో ఈనెల 31న మున్సిపల్ సమావేశం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 31న సాధారణ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని...
By Kothuru Murali 2026-01-27 09:29:40 0 147
Andhra Pradesh
శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు: DSP
మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-02-14 06:32:38 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com