పుంగనూరు: ఎమ్మార్వో హామీతో దీక్ష విరమించిన దళిత సంఘాలు

0
73

పుంగనూరు మండలం, రాంపల్లి గ్రామ సమీపంలో మహేష్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్ల భూమిని పెద్దపంజాణి మండలం వ్యక్తులు ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారు. దళిత సంఘాలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో, మహేష్ కు న్యాయం చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం ఎమ్మార్వో రాము దళిత సంఘాలతో చర్చించి, మహేష్ కు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
తాజా వాతావరణ వివరాలు ఏపీలో చలి తీవ్రత
*ఏపీలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పగటిపూట ఎండ ఉన్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున...
By Rajini Kumari 2025-12-18 08:11:37 0 137
West Bengal
রাজ্যে তৈরী হচ্ছে অয়েল স্পিল ডিজাস্টার ম্যানেজমেন্ট প্ল্যান
রাজ্য সরকার নদী বা সমুদ্রে #তেলবাহী জাহাজে দুর্ঘটনা ঘটলেও #জলদূষণ রোধ করতে একটি বিশেষ...
By Pooja Patil 2025-09-13 05:52:48 0 168
Andhra Pradesh
పదవీ విరమణ పొందిన కానిస్టేబుల్ ని సన్మానించిన జిల్లా ఎస్పీ ::
కర్నూలు : పదవి వీరమణ పొందిన ఎఆర్ హెడ్ కానిస్టేబుల్  ను  సన్మానించిన ...కర్నూలు జిల్లా...
By Hari Krishna 2025-12-31 11:01:42 0 163
Andhra Pradesh
కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం !
కర్నూలు : స్వచ్ఛ నగర సాకారానికి కీలక అడుగులు!! కర్నూలును స్వచ్ఛ నగరంగా సాకారం చేయాలనే...
By Hari Krishna 2025-12-14 10:12:16 0 271
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com