సామర్లకోట: వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు

0
335

సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పరిశ్రమ ఘోర ప్రమాదంలో 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పరిశ్రమ యజమాని అడబాల శ్రీనివాసరావు సహా పలువురు పేద కార్మికులు ఉన్నారు. ఈ ఘటనతో వేట్లపాలెం, జి.మేడపాడు, గుడపర్తి, సామర్లకోట ప్రాంతాలు విషాదంలో మునిగిపోయాయి.

ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మృతుల జాబితా:

  1. గండి మంగ (43), వెట్లపాలెం

  2. వల్లూరి రవి (35), వెట్లపాలెం

  3. కడింపల్లి కృపమ్మ, వెట్లపాలెం

  4. గంపల మంగ, జి.మేడపాడు

  5. గంపల నాగరాజు గోపి, జి.మేడపాడు

  6. బిక్కిన కరుణ సుబ్బారావు (45), వెట్లపాలెం

  7. సాధనాల సత్యవేణి (44), వెట్లపాలెం

  8. గోదత నాని (26), వెట్లపాలెం

  9. తుంపల లోవ (38), దుర్గా నగర్, వెట్లపాలెం

  10. చింతల రమణ (60)

  11. మండపల్లి చిన్ని (44), గుడపర్తి

  12. గోదత మహేష్ (41), గుడపర్తి

  13. దర్శిపాటి నాని (38), కుమ్మరి వీధి, సామర్లకోట

  14. ఏడిద సంపత్ కుమార్ (25), కుమ్మరి వీధి, సామర్లకోట

  15. నుకెళ్ళ దేవి (45), వెట్లపాలెం

  16. గోదత వీర వెంకట రమణ (48), గుడపర్తి

  17. కడింపల్లి ధనరాజు (55), గుడపర్తి

  18. సాకుమళ్ళ రాఘవ (50), వెట్లపాలెం

  19. అడబాల శ్రీనివాసరావు (55), వెట్లపాలెం

  20. మాకర రాఘవమ్మ (55)

  21. (ఒకరి వివరాలు నిర్ధారణలో ఉన్నట్లు సమాచారం)

ఈ ప్రమాదం అనేక కుటుంబాలను అనాథలుగా మార్చింది. గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం త్వరగా అందజేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

Search
Categories
Read More
Uttar Pradesh
Tragic Overturn: Road Accident in Dhalai District
A pall of gloom descended on the Dhalai district following a devastating road accident in the...
By Dunna Jessicaruth 2026-05-18 10:42:11 0 117
Telangana
మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ అంతిమ విడ్కోలు
  నిజామాబాద్ కు చెoదిన ప్రముఖధార్మిక పండితుడు.గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమం మౌలానా అబ్దుల్...
By Sadaq Sadaq 2026-02-27 00:00:21 0 166
Business & Finance
Lower Power Costs to Boost Madhya Pradesh Industries
The reduction in the electricity fuel surcharge is expected to lower energy costs for businesses...
By Navya Sree 2026-07-01 05:48:17 0 43
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు మండల పరిధిలో లారీ బోల్తా.
ఆదివారం, అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు నుంచి చెన్నైకు టమోటా లోడుతో వెళుతున్న లారీ పుంగనూరు...
By Kothuru Murali 2026-01-19 12:21:15 0 182
Andhra Pradesh
అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్  వసంత పంచమి సందర్భంగా విద్యా సంస్కారానికి శ్రీకారం –...
By Hari Krishna 2026-01-23 14:18:11 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com