ప్రభుత్వా పణితీరుతో రియల్ ఎస్టేట్ డమాల్ బిల్డర్ బెజార్

0
374

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విధానాలు తెస్తున్నా ప్రజలు నమ్మడంలేదు, కస్టమర్ హౌస్ కొనెందుకు ఆసక్తి చూపించలేదు, గథ   b r s ప్రభుత్వమ్ హైదరాబాద్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం వలన హైదరాబాదు తో పాటు చుట్టు ప్రక్కన ప్రాంతల్లో  రియల్ ఎస్టేట్ వ్యాపారం  మూడుపూలు ఆరుకాయలుగా ,బిల్డర్లు బారీ లాబాలు పొందిన విషయం తెలిసిందే ,తరువాత హైదరాబాద్ లో కొత్త నిర్మాణాలు కుప్పలు తెప్పలుగా అపార్ట్‌మెంట్‌లు ,విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ చెసారు బిల్డర్స్ ,ఇంతలోనే ప్రభుత్వం మారడం వల్ల, రియల్ ఎస్టేట్ వ్యాపారం కి బ్రేకులుపడ్డావి ,గథ ప్రభుత్వం లో కోట్లూ సంపాదించిన బిల్డర్లు ప్రభుత్వం మారాక ఫ్లాట్‌లు వైపు కాని ,విల్లా లా వైపు కాని కస్టమర్లు కన్నెత్తిచూడటం లేదని ,అప్పులు తెచ్చి కట్టడాలు చెపట్టమణి,అటు అమ్ముడుపోక ఇటు నిర్మాణం పూర్తి చేసేందుకు డబ్బు లేక సైట్ వైపు వెళ్ళనేని పరిస్తితి అని,వాపోయారు ,కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని తద్వార హైదరాబాదు కి, ప్రపంచం లో నే మంచి గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
బక్కన వాని పాలెం లో పోలియో టీకా లు
విశాఖ రూరల్ మధుర వాడ ఏరియా బక్కన పాలెం 41లో ఉన్న సచి వా లయంలో బుదవారం. ఆరోగ్య శాఖ వారు ఇప్పుడు...
By Mobbu Venkatramana 2026-03-04 08:58:02 0 224
Andhra Pradesh
మదనపల్లి: ఆటో విషయంపై గొడవ.. తల్లి – బిడ్డపై దాడి.
శనివారం మదనపల్లి మండలంలో ఆటో విషయంలో తలెత్తిన గొడవలో తల్లి, కొడుకులపై దాడి జరిగింది. సీటీఎం...
By Pagadala Venkateswar 2026-02-07 07:05:21 0 94
Andhra Pradesh
Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ!
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం వివిధ కీలక అంశాలపై చర్చించి...
By Pagadala Venkateswar 2026-01-28 06:23:05 0 83
Andhra Pradesh
అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామికి సుగంధ ద్రవ్య మర్దన
శ్రీకాకుళం మండలంలోని అరసవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సుగంధ ద్రవ్య...
By Manda Ramkumar 2026-03-29 00:18:09 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com