ఆయుష్ శాఖ లో ఉద్యోగిని పదవి విరమణ

0
230

   విశాఖ పట్నం  జిల్లా  ఆనంద పురం మండలం శొంఠి యం  ఆయుష్  ఆసుపత్రి యందు ఏ ఎన్ ఎం గా పని చేస్తున్న గండి లూథియ పీబీ అనే ఉద్యోగిని శని వారం పదవీ విరమణ చెందా రు. 1964 సంవత్సరం ఫిబ్రవరి 28 న జన్మించిన  ఆమె1986 సంవత్సరం లో ఏ ఎన్ ఎం గా విధులు లోకిచేరింది. శ్రీ కాకుళం విజయ నగరం జిల్లాల లో పని చేసింది ఆరు సంవత్సరముల క్రిందట శొంటి యంకు వచ్చింది తన 40  యేండ్ల సర్వీస్  లో ఎక్కడ గాని ఇబ్బందులు లేక అధికారుల మన్ననలను పొందింది . ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ కైపు శ్రీని వాస్ రావు మాట్లాడుతూ ఇంత మంచి మనిషి ఈ రోజుతో మన శాఖ లో పదవి విరమణ పొందడం బాధా కరమన్నారు. పొగడ్తలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో గండి ఎలీషా గారు. ఆయుష్ డాక్టర్లు. ఎం యన్ ఓ వినోద్ కుమార్. సబార్డ్నెట్ రాము. వారి బంధువులు పాల్గొన్నా రు

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా పరిష్కార వేదికలో అర్జీ అందజేసిన మాజీ ఎమ్మెల్యే
కర్నూలు సిటీ : కర్నూలు :  ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణ పల్లె, తిప్పాయపల్లె మరియు శకునాల...
By Hari Krishna 2026-01-19 16:16:55 0 144
Andhra Pradesh
గంజాయి బానిసలకు డీ-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్.
కురబలకోట మండలానికి చెందిన ఇద్దరు గంజాయి బానిసలకు మార్పు తీసుకురావాలని మదనపల్లె డీఎస్పీ పావని...
By Pagadala Venkateswar 2026-05-01 04:00:39 0 71
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 06:20:10 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com