ఆయుష్ శాఖ లో ఉద్యోగిని పదవి విరమణ

0
199

   విశాఖ పట్నం  జిల్లా  ఆనంద పురం మండలం శొంఠి యం  ఆయుష్  ఆసుపత్రి యందు ఏ ఎన్ ఎం గా పని చేస్తున్న గండి లూథియ పీబీ అనే ఉద్యోగిని శని వారం పదవీ విరమణ చెందా రు. 1964 సంవత్సరం ఫిబ్రవరి 28 న జన్మించిన  ఆమె1986 సంవత్సరం లో ఏ ఎన్ ఎం గా విధులు లోకిచేరింది. శ్రీ కాకుళం విజయ నగరం జిల్లాల లో పని చేసింది ఆరు సంవత్సరముల క్రిందట శొంటి యంకు వచ్చింది తన 40  యేండ్ల సర్వీస్  లో ఎక్కడ గాని ఇబ్బందులు లేక అధికారుల మన్ననలను పొందింది . ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ కైపు శ్రీని వాస్ రావు మాట్లాడుతూ ఇంత మంచి మనిషి ఈ రోజుతో మన శాఖ లో పదవి విరమణ పొందడం బాధా కరమన్నారు. పొగడ్తలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో గండి ఎలీషా గారు. ఆయుష్ డాక్టర్లు. ఎం యన్ ఓ వినోద్ కుమార్. సబార్డ్నెట్ రాము. వారి బంధువులు పాల్గొన్నా రు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలి: సీపీఎం.
మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు డిమాండ్...
By Pagadala Venkateswar 2026-03-01 04:15:37 0 119
Andhra Pradesh
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ ఆపాలి
ప్రెస్ నోట్ తేదీ 20/12/2025 విజయవాడ   ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అపాలి. పీపీపీ...
By Rajini Kumari 2025-12-20 12:54:06 0 124
Andhra Pradesh
ఇకపై ధాన్యం కొనుగోలు రోజే చెల్లింపులు మంత్రి నాదెండ్ల మనోహర్
24 గంటల్లోపు 94 శాతం నగదు రైతుల ఖాతాల్లో జమ- ఇకపై ధాన్యం కొనుగోలు జరిగిన రోజే చెల్లింపు –...
By Rajini Kumari 2026-01-19 11:13:34 0 106
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com