ఆపదలో ఉన్న వారికి వరం ముఖ్యమంత్రి సహాయ నిధి : లబ్ధిదారులకు అండగా ఎమ్మెల్యే మర్రి. |

0
117

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 

హనుమాన్ నగర్‌కు చెందిన పద్మజ అనే మహిళ అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 1,25,000 విలువైన CMRF (LOC) చెక్కును ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం లబ్ధిదారురాలికి అందజేశారు. 

బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా తమ కార్యాలయం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా చెక్కు అందుకున్న పద్మజ కుటుంబ సభ్యులు తమకు అండగా నిలిచిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, బిఆర్ఎస్ (BRS) నాయకులు విజయ్ శేఖర్, మోసిన్, నరప్ప మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
Adani Group: ఏపీకి అదానీ-ఎంబ్రాయెర్ విమానాల ఫ్యాక్టరీ? అనంతపురంపై ప్రభుత్వ దృష్టి.
అదానీ, బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయెర్ మధ్య విమానాల తయారీకి ఒప్పందం ఈ ప్రాజెక్టును ఏపీకి తెచ్చేందుకు...
By Pagadala Venkateswar 2026-01-28 06:48:14 0 88
Andhra Pradesh
మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి తల్లి ఉద్యోగం తొలగింపు.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య కేసులో సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ తల్లి...
By Pagadala Venkateswar 2026-02-20 08:25:37 0 84
Andhra Pradesh
ట్రంప్ దురాక్రమాలను ప్రపంచ దేశాలు నిలువరించాలి
విజయవాడ 9 - 03 - 2026    ట్రంప్ దురాక్రమాలను ప్రపంచ దేశాలు నిలువరించాలి ...
By Rajini Kumari 2026-03-10 08:43:00 0 107
Andhra Pradesh
తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో YSRCP ఫిర్యాదు.
గుంటూరు: పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా...
By John Baji 2026-02-03 01:32:28 0 135
Telangana
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి cc రోడ్డు ప్రారంభం
తలకొండపల్లి మండలం లోని పడకల్ గ్రామంలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి చేసే అభివృద్ధి లో...
By MERIGE MALLESH 2026-03-28 09:59:04 0 134
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com