రాజీవ్ వీకర్ సెక్షన్‌లో నీటి కష్టాలకు చెక్… శాంతి రెడ్డి సడన్ యాక్షన్.|

0
55

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని రాజీవ్ వీకర్ సెక్షన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను పరిష్కరించేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పర్యటించారు. 

ఈ పర్యటనలో DC భోగేశ్వర్, SW DE సత్యనారాయణ, SFAలు ఆరిఫ్, హనుమంత్, సాజిద్, ఆదిత్యతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక నివాసితులు తమ సమస్యలను మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా కొత్త చెరువులోని హైసింత్ తొలగించిన తరువాత నీరు ఇళ్లలోకి చేరుతున్న సమస్యపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే, ప్రాంతంలో పరిశుభ్రతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, స్వచ్ఛ ఆటోలు (Swach Autos)కి క్రమం తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ప్రజలు సహకరిస్తేనే శుభ్రమైన వాతావరణం సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
YS Jagan: నేడు తాడేపల్లికి వైఎస్ జగన్.
YS Jagan: నేడు తాడేపల్లికి వైఎస్ జగన్ 27-01-2026 Tue 10:48 | Andhra YS Jagan to Arrive in...
By Pagadala Venkateswar 2026-01-27 06:41:16 0 98
Andhra Pradesh
మాజీ సీఎం ని కలిసిన రహుల్ల గారు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారు ...
By Rajini Kumari 2026-01-09 10:19:46 0 120
Andhra Pradesh
Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు.
Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు 24-01-2026 Sat 14:14 | Andhra  ...
By Pagadala Venkateswar 2026-01-24 09:48:07 0 148
Meghalaya
4th Meghalaya Open Table Tennis Tournament Kicks Off in Shillong
The 4th #Meghalaya Open Table Tennis Cash Prize Tournament began on September 12 at Jawaharlal...
By Pooja Patil 2025-09-13 11:56:10 0 177
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com