భూముల ఆక్రమణపై ఏఐసీసీకి ఫిర్యాదు..

0
154

కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో మల్లంపేట నిరుపేద రైతులకు కేటాయించిన సాగు భూములను కొందరు పెద్దలు ఆక్రమించుకోవడాన్ని బొబ్బిలి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ భూ కబ్జాపై ఏఐసీసీకి ఫిర్యాదుచేస్తామని ఆయన ప్రకటించారు. 35 ఏళ్ల క్రితం ల్యాండ్ సీలింగ్ పట్టాలు పొందిన రైతులు నేటికీ ఆ భూములపై ఆధారపడుతున్నారని, వారి భూములు లాక్కోవడం అన్యాయమని శ్రీనివాసరావు అన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Telangana
అల్వాల్ సర్కిల్ ల్లో హైడ్రా దూకుడు -రూ. 10 కోట్ల విలువైన పార్కు స్థలం పరిరక్షణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ లో వెలసిన గంగ ఎవెన్యూ...
By Sidhu Maroju 2025-11-27 05:21:31 0 125
Andhra Pradesh
మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.
శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ...
By Pagadala Venkateswar 2026-03-28 04:16:07 0 81
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 04:28:10 0 104
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com