వి జి ఆర్ లాడ్జ్ ప్రారంభించిన మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి

0
138

ఈరోజు రాయచోటి పట్టణంలోని సుండుపల్లి బైపాస్ రోడ్డు నందు వల్లూరు వాసుదేవ రెడ్డి నూతనంగా నిర్మించిన విజిఆర్ లాడ్జ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని యజమానికి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు టిడిపి యువ నాయకుడు మినిమం రెడ్డి మౌర్యా రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాయచూరు రూరల్ టిడిపి అధ్యక్షుడు గండికోట సుధాకర్ లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు మదన్మోహన్ బేతల్ కాలనీ టిడిపి యువ నాయకుడు మదన్ కుమార్ మరియు తెలుగు యువత రాయచోటి వైస్ ప్రెసిడెంట్ బెంగళూరు మధుబాబు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
వేట్లపాలెం పేలుడు బాధితులకు అండగా న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గూడపర్తి మాదిగపేటకు చెందిన ఏడుగురు మృతి చెందడం ప్రాంతాన్ని విషాదంలో...
By Ratna Sekhar 2026-02-28 19:39:46 0 489
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: RIO
అన్నమయ్య జిల్లాలో ఈ నెల 23 నుంచి నిర్వహించనున్న ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి...
By Pagadala Venkateswar 2026-02-21 04:35:13 0 97
Andhra Pradesh
మదనపల్లి. ఆటో బోల్తా డ్రైవర్ కి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి డ్రైవర్‌ షఫీ ఉల్లా...
By Pagadala Venkateswar 2026-01-28 10:06:19 0 88
Telangana
ఓ సీఎం సర్..అతను నీకు గులామ్ అనుకున్నవా
ఇందూరు ప్రజల గుండె చప్పుడు. నీ ప్రభుత్వంలో అతను ప్రజా ప్రతినిథి కాకపోవచ్చు. కానీ గురువుకే గురువు...
By Ponnala Srinivasrao 2026-03-25 02:23:28 0 114
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com