వెలుగొండ ప్రాజెక్టు,ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన డాక్టర్ మన్నే రవీంద్ర, ఏ ఎం సి చైర్మన్

0
182

వెలుగొండ ప్రాజెక్టు,ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన డాక్టర్ మన్నే రవీంద్ర, ఏ ఎం సి చైర్మన్ 

 అప్పారావు పరిశీలకులు.

 పెద్ద దోర్నాల స్టార్ ప్రభ ఫిబ్రవరి 24.

 మార్కాపురం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసేందుకు దోర్నాలకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు. వస్తున్న సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను శంకుస్థాపన పనులను మంగళవారం డాక్టర్. మన్నే. రవీంద్ర, ఏఎంసీ చైర్మన్ అప్పారావు, పరిశీలకులు,వేన్న. వెంకటరెడ్డి పెద్దారవీడు మండల కన్వీనర్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్,చేకూరి.ఆంజనేయులు పరిశీలించారు. డాక్టర్ మన్నే.రవీంద్ర వే oట సుమారు200 మంది కార్యకర్తలు నాయకులు అభిమానులుతదితరులు పాల్గొన్నారు అని షేక్. జాకీర్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలోవడ్లమూరి లింగన్న మండల పార్టీ అధ్యక్షుడు పోతిరెడ్డి.రమణారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఓట్ల.సీతారామయ్యమాజీ కన్వీనర్,త్రిపురాంతకం, షేక్.జిలాని మాజీమండల పార్టీఅధ్యక్షుడు,ఎర్రగొండపాలెం, పెద్దదోర్నాల మండలంమైనార్టీనాయకులు షేక్.జాకీర్ హుస్సేన్, షేక్ హర్షద్ 207 వార్డు నెంబర్ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఫేక్ భాష. పి పుల్లయ్య మాజీ జెడ్పిటిసి తెలుగుదేశం పార్టీ బాదరయ్య బీసీ సెల్ నాయకుడుఎర్రగొండపాలెం మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు.
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన...
By Gadiyapudi Narendra 2026-01-07 14:07:24 0 207
Andhra Pradesh
ఈ రోజు జనసేనపార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ఆశయాలకి ఆకర్షితులై
ఈరోజు జనసేనపార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి...
By Chennaiah Kati 2026-01-25 07:24:14 0 175
Telangana
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
*_ఒకే కుటుంబానికి చెందిన 9మంది దుర్మరణం_* *_మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో ఝబువా జిల్లాలో బుధవారం...
By Vadla Egonda 2025-06-04 06:03:15 0 2K
Andhra Pradesh
చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా – ఐదుగురికి గాయాలు.
శనివారం అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా పడి ఐదుగురు గాయపడ్డారు. సొంత పనిపై...
By Pagadala Venkateswar 2026-02-01 07:56:09 0 107
Andhra Pradesh
మదనపల్లి: నకిలీ ఇళ్ల పట్టాలపై తహసిల్దార్ సీరియస్.
మదనపల్లిలో నకిలీ పట్టాలతో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని MRO కిషోర్ కుమార్...
By Pagadala Venkateswar 2026-02-23 06:58:37 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com