పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం

0
109

తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం చేశారని పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చెరుకువారిపల్లి బీపీఎం ధనలక్ష్మి మంగళవారం తెలిపారు. నగదుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె చెప్పారు. ఖాతాల్లో నగదు దుర్వినియోగంపై ఆమెను వివరణ కోరగా ఈ విధంగా స్పందించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయాలని వారు సూచించారని బిపీఎం తెలిపింది# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Prop News
Tokenized Real Estate Opens Doors for Fractional Investors
Blockchain integration has finally gone mainstream in the housing market, making fractional...
By Dunna Jessicaruth 2026-05-20 11:00:47 0 54
Andhra Pradesh
సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్
సియం ఎక్స్అఫిషియో స్పెషల్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్ అమరావతి,2 మార్చి:సియం...
By Rajini Kumari 2026-03-02 11:09:32 0 115
Andhra Pradesh
పుంగనూరులో మానవత్వం చాటుకున్న ప్రజలు
పుంగనూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న ఆవును గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-05-01 12:15:54 0 61
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com