పుంగనూరు నియోజకవర్గం : ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం

0
85

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం, సదుంమండలం, చెరుకువారిపల్లి తపాలా కార్యాలయంలో పలువురు ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైనట్లు బాధితులు సోమవారం ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఉన్నతాధికారులు సంబంధిత పోస్టాఫీసుకు చేరుకుని ఖాతాలను పరిశీలిస్తున్నారు. విచారణకు కొంత సమయం పడుతుందని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం కావడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
చినరాయుని చెరువు శుభ్రపరిచే పనులు వేగం - పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది. ఈ...
By Sidhu Maroju 2026-03-10 13:30:28 0 128
Media Academy
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society In...
By Media Academy 2025-04-28 18:13:59 0 2K
Andhra Pradesh
ఉత్తమ కార్యకర్తల ప్రశంస పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గళ్ళ మాధవి గారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం వారు పంపిన ఉత్తమ కార్యకర్తల ప్రశంస పత్రాలను మన గుంటూరు పశ్చిమ...
By John Baji 2026-01-06 13:12:04 0 157
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com