వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం.

0
47

నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఇద్దరు డాక్టర్లు ఉన్నా, ఒకరే విధుల్లో ఉంటున్నారని, మరొకరు సరిగా రావడం లేదని ఆయన విమర్శించారు. వారం రోజులుగా డాక్టర్లు అందుబాటులో లేరని తెలియడంతో, ఎమ్మెల్యే సోమవారం ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీ చేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని హెచ్చరించారు

Search
Categories
Read More
Telangana
వరంగల్ జిల్లాలోని మొక్కజొన్న వరి ధాన్యాలు మంటలలో బూడిద పాలయ్యాయి.....!
వరంగల్: మంటల్లో అన్నదాత ఆశలు! భరత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లాలో 9మే  నేడు పంట చేతికొచ్చిన...
By Gujile Ramu 2026-05-09 00:17:20 0 97
Andhra Pradesh
RCM చర్చ్ సందర్శించినMP కేశినేని శివనాద్
*ప్ర‌చుర‌ణార్థం* *29-12-2025*    ఆర్.సి.ఎమ్ చ‌ర్చ్ ను...
By Rajini Kumari 2025-12-29 13:25:21 0 147
Andhra Pradesh
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం యోగ,  క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం... యోగ,  క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ...
By Gadiyapudi Narendra 2025-12-27 16:07:15 0 396
Andhra Pradesh
మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు.
  మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-05-20 03:49:29 0 32
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com