యుద్ధ ప్రాతిపదికన హైటెన్షన్ రోడ్డు పనులు - పరిశీలించిన మైనంపల్లి .|

0
136

మేడ్చల్ మల్కాజ్గిరి  జిల్లా :  అల్వాల్ సర్కిల్ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు మేడ్చల్-మల్కాజిగిరి ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు  ప్రత్యేక చొరవ తీసుకున్నారు. VBR గార్డెన్స్ నుండి S.N. రెడ్డి ఎన్క్లేవ్ వరకు హైటెన్షన్ లైన్ వెంట చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ మరియు పోలీస్ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన జాయింట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపుపై పోలీసులతో చర్చించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. మైనంపల్లి  చొరవతో ఈ పనులు నేటి నుంచే పునఃప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ శంకరయ్య, మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకులు మరియు స్థానిక కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మైనార్టీ స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే.|
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో...
By Sidhu Maroju 2025-12-16 13:40:34 0 179
Andaman & Nikobar Islands
ICG Rescues Foreign Crew from Stranded Yacht Near Nicobar Islands
 The Indian Coast Guard (ICG) successfully rescued two foreign nationals—a citizen of...
By Bharat Aawaz 2025-07-17 08:10:25 0 1K
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఆంధ్రప్రదేశ్: AP లో...
By Gadiyapudi Narendra 2026-01-04 10:38:03 0 190
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు టౌన్ వైసీపీ నేత అంబటి రాంబాబు పై చర్యలు తీసుకోవాలి
పుంగనూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై...
By Kothuru Murali 2026-01-31 16:09:08 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com