పుంగనూరు నియోజకవర్గం : నగదు లెక్కింపులో సాయం చేస్తానంటూ మోసం

0
88

గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం లో ఐఓబి బ్యాంకులో రత్నమ్మ అనే మహిళ నగదు డ్రా చేస్తుండగా, లెక్కింపులో సాయం చేస్తానని ఒక వ్యక్తి ఆమెను మోసం చేశాడు. ఆమె నుంచి నగదు తీసుకుని, ఒక నోటు చినిగిపోయిందని కౌంటర్లో మార్చుకోవాలని చెప్పి, తిరిగి నగదు ఇచ్చినప్పుడు రూ. 19 వేలు తక్కువగా ఇచ్చాడు. అనుమానితులను సీసీ కెమెరాల సహాయంతో గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలిలో ఈనెల 31న మెగా జాబ్ మేళా
బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి (SS) డిగ్రీ కాలేజీలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు...
By Boiena Rajesh 2026-03-29 04:15:42 0 103
Andhra Pradesh
High Court: ‘మదనపల్లె’పై జోక్యం చేసుకోలేం
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చడాన్ని నిలువరించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
By Pagadala Venkateswar 2026-01-08 07:38:58 0 136
Assam
Deportation Pushback: Muslims Detained, Many Sent to Bangladesh
Assam-Between May and July, around 1,880 people. mostly from Muslim communities in Gujarat and...
By BMA ADMIN 2025-08-11 10:23:00 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com