మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్ వో సి చెక్కులను అందజేసిన వెంకట్రావు

0
125

*తాడేపల్లి*

 

*మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్‌వోసీ చెక్కులు అందచేసిన వల్లభనేని వెంకట్రావు,*

 

అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన ఎల్‌వోసీ చెక్కులను మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో స్థానిక టీడీపీ నాయకులతో కలసి టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు బుధవారం 

బాధితులకు అందచేశారు.

తాడేపల్లి 6 వ వార్డ్ కి చెందిన అంబటి మణి కి 30,325/- వేల రూపాయలు,17 వ వార్డ్ కి చెందిన 

కుక్కల వరలక్ష్మికి 49,492 /- వేల రూపాయల ఎల్‌వోసీ చెక్కుల ను అందజేశారు. సీఎం సహాయనిధి చెక్కులను మంజూరు చేయించిన మంత్రి నారా లోకేష్ కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు

మేకా పుల్లారెడ్డి,అద్దంకి మురళి, ఉయ్యల శ్రీనివాసరావు,కోర్రపాటి విజయ్ కుమార్,తాడిబోయిన భాస్కర్,దేవళ్ల ప్రసాద్, దుర్గారావు,బుర్ర ముక్కు వెంకటరెడ్డి,సింకా శ్రీను,కొమరం బచ్చయ్య,సిహెచ్

రాంబాబు,రేఖా గణేష్,తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పులిచెర్ల మండలం పాల్యం పంచాయతీలో శుక్రవారం ఒంటరి ఏనుగు దాడులు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం పాల్యం పంచాయతీలో శుక్రవారం ఒంటరి ఏనుగు దాడులు నిర్వహించి...
By Kothuru Murali 2026-01-10 10:13:53 0 116
Telangana
అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి
సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో...
By Sidhu Maroju 2025-10-16 10:03:10 0 214
Telangana
చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా
మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 25(భారత్ అవాజ్) కొత్తగూడ మండలంలో సాధిరెడ్డిపల్లి -ఓటాయి గ్రామాల...
By Bittu Bittu 2025-12-25 02:27:55 0 419
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com