• 36 Posts
  • 7 Photos
  • 0 Videos
  • Followed by 3 people
Basic Info
  • Experience
    4 Years
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Reporter
Location Info
  • State
    Telangana
  • Constituency
    Huzurabad
  • District
    Hanamkonda
  • Mandal | Tahasil | Sub Division
    Kamalapur
Search
Recent Updates
  • కల్లుగీత కార్మికుడి దారుణ హత్య
    భరత్హ   అవాజ్ ప్రతినిధి:  హన్మకొండ  జిల్లా ఎలకతుర్తిలొ దారుణం జరిగింది. కల్లు గీత కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎలకతుర్తికి చెందిన విజయ కల్లు గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇప్పటిలాగే కల్లు సేకరించి మండువా వద్ద ఉన్న సమయంలో  అఖిల్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. పలుమార్లు పొడవడంతో విజయ్ తీవ్ర రక్తగాయలతో  కుపగుళ్లిపోయాడు. స్థానికులు వెంటనే...
    0 Comments 0 Shares 51 Views 0 Reviews
  • హన్మకొండ లో ఇందన్న సెగ... బంకుల వద్ద బారులు
     భరత్ ఆవాజ్ ప్రతినిధి:  అంతర్జాతీయ  పరిమాణలా నేపథ్యంలో హన్మకొండ లో ఇందన కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల వద్ద సోమవారం వాహనదారులు భారీగా క్యూ కట్టారు. డీజీల్ నిల్వలు నిండుకోవడంతో రవాణా వ్యవస్థ పై ప్రభావం పడింది. గంటల తరబడి వేచి చూస్తున్నా ఇందనం లభించక వినియోగదరులు తీవ్ర ఇబ్బంధులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సరఫరాను పునరుద్దరించాలని, ఇందన కష్టాలు తీర్చాలని ...
    0 Comments 0 Shares 107 Views 0 Reviews
  • రాఖి కట్టిన కనికరించని కాకి
    భరత్ ఆవాజ్ ప్రతినిధి గోయిండ్ల ప్రశాంత్ 
    0 Comments 0 Shares 110 Views 0 Reviews
  • 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మున్సిపల్ ఇంజనీర్
    కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ముందుపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఏఈ సుధాకర్ రెడ్డిని ఓ కరెంటు వద్ద 50000 తీసుకున్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ పొన్నం చందర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్కు రావలసిన డబ్బులు కోసం అడిగితే లంచం ఇవ్వాల్సిందిగా సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలిపారు కండక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా దూరాబాద్ బస్ డిపో ప్రాంతంలో లంచం తీసుకుంటూ ఉండగా సుధాకర్...
    0 Comments 0 Shares 148 Views 0 Reviews
  • కేయూసీ పరిధిలో హత్యయత్నం....... ఒకరికి గాయాలు
    హన్మకొండ: (భరత్ ఆవాజ్ ప్రతినిధి)  కే యూ సీ పోలీస్ పరిధిలోని గోపాలపూర్ కల్లూమండువా వద్ద హత్యయత్నం జరిగింది. డబ్బుల వివాదంలో పొన్నం కార్తీక్ అనే వ్యక్తి బిట్ల రాంచరణ్ పై కత్తితో దాడి చేశాడు. గాయపడిన రాంచరన్ ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుడీ పరిసితి ప్రసూతం స్థిరంగా ఉందని ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   ##...
    0 Comments 0 Shares 234 Views 0 Reviews
  • భారీగా తగ్గిన చికెన్ ధరలు
    గత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ. 370-380 పలకగా ఇపుడు రూ. 270కి తగ్గింది. వరంగల్లో ను అదే ధర ఉంది. ఏపీలోని అమలాపురంలో మాత్రం రూ. 300-350 పలుకుతుంది. అటు ఏప్రిల్ 1 నుంచి తెలంగాణాలో చికెన్ షాపులు బంద్ చేస్తామని వ్యాపారులు హెచ్చరిసున్నారు.  మరి మీ ఏరియాలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.
    0 Comments 0 Shares 215 Views 0 Reviews
  • హనుమకొండలో పొద్దున్నే చైన్స్ స్నాచింగ్
    హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో ఈరోజు ఉదయం చైన్  స్నాచింగ్ జరిగిన విషయం తెలిసిందే నవ్య అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తుతెలియని ఇద్దరూ వ్యక్తులు బైకుపై వచ్చారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారు నిందితుల కోసం గాలిస్తున్నట్లు సిఐ రంజిత్ తెలిపారు.    ##GOINDLA PRASHANTH   AMB
    0 Comments 0 Shares 220 Views 0 Reviews
  • హనుమకొండ జిల్లాలో దారుణం..
    భరత్ ఆవాజ్ (ప్రతి నిధి):  హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్ యువకుడు తన పిన్ని అయిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చిన రాజకుమార్ బాధితురాలు అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహించి హత్యయత్నం  చేశాడు. ఈ ఘటన పై si  సురేష్ కుమార్ వివరాలు తెలిపారు. ##గోయిండ్ల ప్రశాంత్ 
    0 Comments 0 Shares 255 Views 0 Reviews
  • తప్పిన పెను ప్రమాదం స్కూల్ బస్సును ఢీకొన్న లారీ
    హనుమకొండ జిల్లా ముల్కనూర్ లో 60 మంది విద్యార్థులతో వెళుతున్నా ప్రవేట్ స్కూల్ బస్సును లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటీ లో పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    0 Comments 0 Shares 295 Views 0 Reviews
  • దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు...!
    పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ.. ఎక్కువ కమిషన్ ఇస్తామని డబ్బులు తీసుకుని ఫేక్ ఏటీఎంలు ఇస్తూ పారిపోతున్న ఇద్దరు దొంగలను కమలాపూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కమలాపూర్ ఇండియన్ ఆయిల్ బంక్ లో రూ. 50, 000/- రూపాయలు మోసం చేసినా మహబూబాద్ చెందిన శ్రీనివాస్, ఏపీకి చెందిన సాయిని పోలీసులు పట్టుకుని రిమాండ్ కు తరలించారు. నవీన్ ఎస్సై దిలీప్ ను ఏసీబీ ప్రశాంత్ రెడ్డి అభినందించారు. 
    0 Comments 0 Shares 290 Views 0 Reviews
  • ప్రిన్సిపల్ కోట్టడంతో విద్యార్థుల నిరసన
    కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు.  వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు.  పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...
    0 Comments 0 Shares 306 Views 0 Reviews
  • ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
    కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు.  వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు.  పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...
    0 Comments 0 Shares 296 Views 0 Reviews
  • ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
    కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు.  వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు.  పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...
    0 Comments 0 Shares 292 Views 0 Reviews
  • ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్
    భరత్ అవాజ్  ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు వరంగల్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఆదివారం చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి లక్ష రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సుబేధారి పోలీసులకు  ఆపగించారు. ##గోయిండ్ల ప్రశాంత్ 
    0 Comments 0 Shares 295 Views 0 Reviews
  • అన్నా ఏమైందే నా ఓటు మీ వార్డ్ లోనే ఉంది
    ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో ఎన్నికల్లో ఓటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి.  కొందరు ఓటర్లు తమ ఓటు అదే వాటిలో ఉందని చెబుతూ మద్యం, డబ్బులు కావాలని అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు బయట ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు ఫోన్ చేసి రవాణా ఖర్చులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితి అభ్యర్థులకు భారంగా మారగా, ఎన్నికలవేళ ఓటు వ్యాపారంగా చర్చనంగా మారింది. ## ...
    0 Comments 0 Shares 307 Views 0 Reviews
  • మేడారం వెళ్తుండగా అదుపుతప్పి వాహనం బోల్తా
    బుధవారం ములుగు జిల్లా తడ్వాయి మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి మేడారానికి భక్తులతో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. తడువాయి దాటిన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకరపు మలుపు వద్ద ఏకరణ చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం శీతగాత్రులను  వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స...
    0 Comments 0 Shares 316 Views 0 Reviews
  • గుండెపోటుతో క్లాస్ రూంలోనే లెక్చరర్ మృతి
    భరత్ అవాజ్ ప్రతినిధి :  హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గల మహాత్మా జ్యోతిభాపులే జూనియర్ కళాశాలలో క్లాస్ రూంలోనే లెక్చరర్ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గూడూరు గ్రామానికి చెందిన నన్నెబోయిన శ్రీశైలమ్ విద్యార్థులకు హాజరు తీస్కుంటుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై పడిపోయాడు. దింతో సహచర ఉపాధ్యాయులు హనుమకొండలో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు...
    0 Comments 0 Shares 325 Views 0 Reviews
  • బ్రేకింగ్ న్యూస్ : వరంగల్ లో కిడ్నాప్ కలకలం
    వరంగల్ కొత్తవాడలో సోమవారం ఓ బాలుడి (13) పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడరని అతని తల్లీ ఫిర్యాదు చేసింది. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని బాలుడి తల్లీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని మట్టెవాడ సీఐ కరుణాకర్ తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులు    ఎంజిఎం  ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరిన్ని వివరాలు...
    0 Comments 0 Shares 326 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com