-
40 Posts
-
7 Photos
-
0 Videos
-
Followed by 3 people
-
Experience
4 Years -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Telangana -
Assembly Constituency
Huzurabad -
District
Hanamkonda -
Mandal | Tahasil | Sub Division
Kamalapur
Recent Updates
-
భద్రాద్రి రాములపై ఆన.... 117 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్తెలంగాణ భరత్ అవాజ్ సెంట్రల్ మీడియా ప్రతినిధి (గోయిండ్ల ప్రశాంత్ ): 2029 మే- జూన్ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. 'ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182 కు చేరుతాయి. వాటిలో 117 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. భద్రాద్రి రాముడిపై ఆన.... ఇది ఖమ్మం ప్రజల మాట కెసిఆర్ కాచుకో... నువ్వు, నీ కొడుకు, నీ...0 Comments 0 Shares 83 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
డాక్టర్ను హత్య చేద్దామని పన్నాగం అన్నారు చివరికి పోలీసులకు చిక్కారుభారత్ ఆవాజ్ ప్రతినిధి గోయిండ్ల ప్రశాంత్ : హనుమకొండలో ప్రముఖ వైద్యుడిని బెదిరించి 15 కోట్ల రూపాయలు వసూలు చేయాలని కుట్రపనిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు సాంకేతిక ఆధారాలు నిఘా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. గతంలో ప్రముఖ వైద్యుడు వద్ద డ్రైవర్గా పని చేసిన ఈ అమ్మ గోని సుభాష్ గౌడ్ ఉద్యోగం కోల్పోయిన కక్షతో డాక్టర్ను...0 Comments 0 Shares 101 Views 0 Reviews
-
ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై తెలిన కంకరకమలాపూర్ మండలం ఉప్పల్లో గతీడాది నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిపై కంకర తినడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్మాణం పూర్తయి ఏడాది కాకముందే సిమెంట్ నుంచి కంకర విడిపోవడం న్యాయత లోపాలకు నిదర్శనమని వాపోతున్నారు ఓవర్ బ్రిడ్జి భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి అవసరమైన మనపత్తులు చేపట్టాలని కోరుకుంటున్నారు... భరత్ అవాజ్ న్యూస్ రిపోర్టర్ హుజురాబాద్...0 Comments 0 Shares 140 Views 0 Reviews
-
టీజీసీపీ్గేట్ - 26 దరఖాస్తు గడువు పొడి్గీంపురాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైశ్వధ్యాలయాలో పీజీ కోర్సు లో ప్రవేశల కోసం నిర్వహించే టీజీసీపీ్గేట్ - 26 ఆన్లైన్ ధరఖాస్తు గడవును పొడిగేంచినట్టు కానివినర్ కే. రాజేందర్ తెలిపారు. అభ్యధ్రులు ఎలాంటి ఆపారాధ రుసుము లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిపించినట్టు పేర్కొన్నారు. ఆర్హులైన అభ్యర్థులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆయన కోరారు.. ...0 Comments 0 Shares 160 Views 0 Reviews
-
కల్లుగీత కార్మికుడి దారుణ హత్యభరత్హ అవాజ్ ప్రతినిధి: హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలొ దారుణం జరిగింది. కల్లు గీత కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎలకతుర్తికి చెందిన విజయ కల్లు గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇప్పటిలాగే కల్లు సేకరించి మండువా వద్ద ఉన్న సమయంలో అఖిల్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. పలుమార్లు పొడవడంతో విజయ్ తీవ్ర రక్తగాయలతో కుపగుళ్లిపోయాడు. స్థానికులు వెంటనే...0 Comments 0 Shares 245 Views 0 Reviews
-
హన్మకొండ లో ఇందన్న సెగ... బంకుల వద్ద బారులుభరత్ ఆవాజ్ ప్రతినిధి: అంతర్జాతీయ పరిమాణలా నేపథ్యంలో హన్మకొండ లో ఇందన కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల వద్ద సోమవారం వాహనదారులు భారీగా క్యూ కట్టారు. డీజీల్ నిల్వలు నిండుకోవడంతో రవాణా వ్యవస్థ పై ప్రభావం పడింది. గంటల తరబడి వేచి చూస్తున్నా ఇందనం లభించక వినియోగదరులు తీవ్ర ఇబ్బంధులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సరఫరాను పునరుద్దరించాలని, ఇందన కష్టాలు తీర్చాలని ...0 Comments 0 Shares 273 Views 0 Reviews
-
రాఖి కట్టిన కనికరించని కాకిభరత్ ఆవాజ్ ప్రతినిధి గోయిండ్ల ప్రశాంత్0 Comments 0 Shares 284 Views 0 Reviews
-
50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మున్సిపల్ ఇంజనీర్కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ముందుపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఏఈ సుధాకర్ రెడ్డిని ఓ కరెంటు వద్ద 50000 తీసుకున్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ పొన్నం చందర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్కు రావలసిన డబ్బులు కోసం అడిగితే లంచం ఇవ్వాల్సిందిగా సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలిపారు కండక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా దూరాబాద్ బస్ డిపో ప్రాంతంలో లంచం తీసుకుంటూ ఉండగా సుధాకర్...0 Comments 0 Shares 317 Views 0 Reviews
-
కేయూసీ పరిధిలో హత్యయత్నం....... ఒకరికి గాయాలుహన్మకొండ: (భరత్ ఆవాజ్ ప్రతినిధి) కే యూ సీ పోలీస్ పరిధిలోని గోపాలపూర్ కల్లూమండువా వద్ద హత్యయత్నం జరిగింది. డబ్బుల వివాదంలో పొన్నం కార్తీక్ అనే వ్యక్తి బిట్ల రాంచరణ్ పై కత్తితో దాడి చేశాడు. గాయపడిన రాంచరన్ ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుడీ పరిసితి ప్రసూతం స్థిరంగా ఉందని ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ##...0 Comments 0 Shares 404 Views 0 Reviews
-
భారీగా తగ్గిన చికెన్ ధరలుగత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ. 370-380 పలకగా ఇపుడు రూ. 270కి తగ్గింది. వరంగల్లో ను అదే ధర ఉంది. ఏపీలోని అమలాపురంలో మాత్రం రూ. 300-350 పలుకుతుంది. అటు ఏప్రిల్ 1 నుంచి తెలంగాణాలో చికెన్ షాపులు బంద్ చేస్తామని వ్యాపారులు హెచ్చరిసున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.0 Comments 0 Shares 386 Views 0 Reviews
-
హనుమకొండలో పొద్దున్నే చైన్స్ స్నాచింగ్హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో ఈరోజు ఉదయం చైన్ స్నాచింగ్ జరిగిన విషయం తెలిసిందే నవ్య అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తుతెలియని ఇద్దరూ వ్యక్తులు బైకుపై వచ్చారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారు నిందితుల కోసం గాలిస్తున్నట్లు సిఐ రంజిత్ తెలిపారు. ##GOINDLA PRASHANTH AMB0 Comments 0 Shares 385 Views 0 Reviews
-
హనుమకొండ జిల్లాలో దారుణం..భరత్ ఆవాజ్ (ప్రతి నిధి): హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్ యువకుడు తన పిన్ని అయిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చిన రాజకుమార్ బాధితురాలు అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహించి హత్యయత్నం చేశాడు. ఈ ఘటన పై si సురేష్ కుమార్ వివరాలు తెలిపారు. ##గోయిండ్ల ప్రశాంత్0 Comments 0 Shares 410 Views 0 Reviews
-
తప్పిన పెను ప్రమాదం స్కూల్ బస్సును ఢీకొన్న లారీహనుమకొండ జిల్లా ముల్కనూర్ లో 60 మంది విద్యార్థులతో వెళుతున్నా ప్రవేట్ స్కూల్ బస్సును లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటీ లో పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.0 Comments 0 Shares 460 Views 0 Reviews
-
దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు...!పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ.. ఎక్కువ కమిషన్ ఇస్తామని డబ్బులు తీసుకుని ఫేక్ ఏటీఎంలు ఇస్తూ పారిపోతున్న ఇద్దరు దొంగలను కమలాపూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కమలాపూర్ ఇండియన్ ఆయిల్ బంక్ లో రూ. 50, 000/- రూపాయలు మోసం చేసినా మహబూబాద్ చెందిన శ్రీనివాస్, ఏపీకి చెందిన సాయిని పోలీసులు పట్టుకుని రిమాండ్ కు తరలించారు. నవీన్ ఎస్సై దిలీప్ ను ఏసీబీ ప్రశాంత్ రెడ్డి అభినందించారు.0 Comments 0 Shares 463 Views 0 Reviews
-
ప్రిన్సిపల్ కోట్టడంతో విద్యార్థుల నిరసనకాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు. వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...0 Comments 0 Shares 477 Views 0 Reviews
-
ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసనకాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు. వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...0 Comments 0 Shares 476 Views 0 Reviews
-
ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసనకాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు. వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...0 Comments 0 Shares 462 Views 0 Reviews
-
ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్భరత్ అవాజ్ ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు వరంగల్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఆదివారం చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి లక్ష రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సుబేధారి పోలీసులకు ఆపగించారు. ##గోయిండ్ల ప్రశాంత్0 Comments 0 Shares 462 Views 0 Reviews
More Stories