కల్లుగీత కార్మికుడి దారుణ హత్య
Posted 2026-05-14 10:11:54
0
54
భరత్హ అవాజ్ ప్రతినిధి: హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలొ దారుణం జరిగింది. కల్లు గీత కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎలకతుర్తికి చెందిన విజయ కల్లు గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇప్పటిలాగే కల్లు సేకరించి మండువా వద్ద ఉన్న సమయంలో అఖిల్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. పలుమార్లు పొడవడంతో విజయ్ తీవ్ర రక్తగాయలతో కుపగుళ్లిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, అతని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. వివాహాత సంభంధమే ఈ హత్యకు దారితిసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు....
#### గోయిండ్ల ప్రశాంత్
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
కోటప్పకొండ కొత్తపాలెం రోడ్లను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
*కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు*
...
ఆల్వాల్ డివిజన్ లోని హరిజనబస్తిలో సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించిన, కార్పొరేటర్. ఎమ్మెల్యే,
అల్వాల్ డివిజన్లోని హరిజన బస్తి లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్...
అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక.
మదనపల్లె బీటీ కాలేజ్ హాకీ గ్రౌండ్లో ఆదివారం అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక...
భావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుండి కాపాడుకోవాలి
గంజాయి బారి నుండి విద్యార్థులను, యువత ను కాపాడడం ద్వారా రాష్ట్ర భవిష్యత్ ను రక్షించుకుందామంటూ...